Telangana

కామారెడ్డి – బీదర్​ రైల్వే లైన్​ ఏర్పాటు చేయిస్తా : మదన్​మోహన్​రావు

లింగంపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్​షెట్కార్​ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లార

Read More

కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి

కౌడిపల్లి, వెలుగు:కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని వృద్ధ దంపతులపై చేయి చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లిలో శనివారం రాత్రి జరిగింది. బాధితుల కథన

Read More

ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి : గోపాల్ జి. తివారీ

కామారెడ్డి ​, వెలుగు: ఓటింగ్​ శాతం పెంపునకు ఆఫీసర్లు కృషి చేయాలని  జహీరాబాద్​ పార్లమెంట్ పరిధి జనరల్ అబ్జర్వర్ గోపాల్ జి తివారీ పేర్కొన్నారు. ఆది

Read More

కామారెడ్డిలో రెండో రోజు కొనసాగిన హోం ఓటింగ్

కామారెడ్డిటౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో రెండో రోజు ఆదివారం హోం ఓటింగ్​ కొనసాగింది.   కామారెడ్డి, ఎల్లారెడ్డి,  జుక్కల్​ నియోజక వర్గాల్ల

Read More

మహిళలను కోటీశ్వరులను చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హన్వాడ, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం  మండలంలోని కిష్టంపల్లి, గొండ్యాల, లింగన్నపల్ల

Read More

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉ

Read More

సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ

మంచిర్యాల: విశాఖ, కాక ట్రస్ట్ ల పేరుతో పెద్దపల్లి పార్లమెంట్ లో అనేక సేవలు చేశామని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.   సింగరేణి

Read More

ఈవీఎంల కమిషనింగ్​లో తప్పిదాలు జరగొద్దు : వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్,వెలుగు :  ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధి

Read More

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

కల్లూరు, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల న

Read More

పండుగ వాతావరణంలో ఎన్నికలు

వికారాబాద్, వెలుగు:  జిల్లాలో నిష్పక్షపాతంగా పండుగ వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాజేంద్ర కుమార

Read More

హామీలు అమలు చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: కేటీఆర్

ఎల్బీనగర్/ ఉప్పల్/ ముషీరాబాద్, వెలుగు: తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ లకు  లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎ

Read More

రాక్ బ్యాండ్.. ర్యాప్ సాంగ్స్ వినండి.. వెళ్లి ఓటేయండి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓటు విలువను తెలియజేస్తూ, ఓటింగ్​శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్

Read More

ఎంపీగా రంజిత్ రెడ్డి స్కామ్ లు చేసిండు: మర్రి శశిధర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు: దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ లో ప

Read More