Telangana

నాలుగో విడత పోలింగ్.. ఏఏ రాష్ట్రాల్లో అంటే?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏప

Read More

ఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్

ఓటు వేసేందుకు సొంతూరు బాటపట్టారు భాగ్యనగరవాసులు. దీంతో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు

Read More

కరువు కాలంలోనూ .. బాలానగర్ లో రూ.2 కోట్ల గోవా మద్యం పట్టివేత

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న  మద్యం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌లో పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున

Read More

పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రవిగుప్తా

పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు.  ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి వ

Read More

వంశీకృష్ణ గెలుపే లక్ష్యం:సీపీఎం, సీపీఐ నేతలు

ఐక్యంగా కదులుతున్న పెద్దపల్లి ఊరూరా ప్రచారంలో నాయకులు అండగా నిలుస్తున సింగరేణి కార్మికులు కలిసి వస్తున్న కర్షకులు, కూలీలు ప్రచారంలో పాల్గొం

Read More

మూగబోయిన మైకులు.. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం

దేశవ్యాప్తంగా  నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మైకులు మూగబోయాయి.  చివరి రోజున ప్రచారాలతో

Read More

దేశ భద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటి?: బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్

త్వరలోనే రేవంత్​ సర్కారు కూల్తది ఇవి నరేంద్ర మోదీ ఎన్నికలు రాముడి పేరు కడుపు నిండుతది  నిజామాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ హై

Read More

మోదీ పదేళ్ల పాలనలో ధనికులకే మేలు జరిగింది: ప్రియాంక గాంధీ

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ.  కాంగ్రెస్ గెలిస్తేనే పేదలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలో ఇండియా కూట

Read More

మిషన్ భగీరథ వల్ల చుక్క నీరు రాలె:వివేక్ వెంకటస్వామి

మోడీ ధనవంతులను సంపన్నులను చేస్తుండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్​బెల్ట్​:  బీఆర్ఎస్​ పాలనలో కేసీఆర్​తన అనుచరులకు కాంట్రాక్టులు

Read More

పట్నం ఖాళీ .. ఓట్ల పండుగకు ఊరెళ్లిన జనం

హైదరాబాద్: పోలింగ్ సమయం దగ్గరపడుతుండటం.. వరుస సెలవుల కారణంగా పట్నం ఖాళీ అయ్యింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి వరకు ఉన్న ట్రాఫిక్ రద్దీ ఇవాళ

Read More

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ .. చుక్క దొరకదు

తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  పోలింగ్ జర

Read More

ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది.  దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి.  ఎన్నికల విధులు ముగించుకొని

Read More

మోదీ ఈసీ రూల్స్ బ్రేక్ చేసిండు.. కరీంనగర్లో ఫిర్యాదు

వేములవాడ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ  కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. &

Read More