Telangana

శిఖం భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలి

మంగపేట, వెలుగు: చెరువు శిఖం భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేయాలని ములుగు కలెక్టర్​ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మంగపేట మండలం మల్లూరు సమీపంలో ఉన్న అ

Read More

ఎంసీఎంసీ పర్మిషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వొద్దు : శశాంక

ఎల్​ బీనగర్,వెలుగు: మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) పర్మిషన్ లేకుండా పోలింగ్ రోజు, ఒకరోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప

Read More

కాంగ్రెస్​ గెలుపు కోసం అన్నలు సహకరించాలి : తుమ్మల నాగేశ్వరరావు

భద్రాచలం,వెలుగు :  అడవిలో అన్నలు మహబూబా​బాద్ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్​ గెలుపు కోసం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల

Read More

ఏప్రిల్ 25 నుంచి ఓటరు స్లిప్ లు పంచుతం : రాహుల్ శర్మ

వికారాబాద్, వెలుగు :  జిల్లాలో ఓటర్ స్లిప్ లను గురువారం నుంచి పంపిణీ చేస్తామని వికారాబాద్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శ

Read More

సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

    శంషాబాద్ రూరల్ పరిధిలో ఘటన శంషాబాద్, వెలుగు :  వ్యవసాయ పొలం వద్ద సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్ జరిగింది. శంషాబాద్ పరిధిలోని హ

Read More

యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

గచ్చిబౌలి, వెలుగు :  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్​స్టోరీ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఇన్​స్పెక్టర్​వెంకన్న తెలిపిన ప్రకారం.. మణికొండ

Read More

క్యాండిడేట్లకూ ఓ మేనిఫెస్టో..గెలిస్తే ఏం చేస్తామో అభ్యర్థుల సొంత హామీలు

అభివృద్ధి, ఉపాధి కల్పనపై వాగ్దానాలు సొంతంగా నిధులు ఖర్చు చేస్తామని ప్రకటనలు  స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని భరోసా హైదరాబాద్, వెలుగు

Read More

ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ

    వాటర్ బోర్డు ఫిల్లింగ్ స్టేషన్లలో సిబ్బంది దందా     ఆర్డర్ ఇవ్వకున్నా వేరే ఫోన్ నంబర్లతో బుకింగ్​ చేస్తూ..  &

Read More

పవన్​ కల్యాణ్​ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు

    పిఠాపురం నుంచి నామినేషన్ హైదరాబాద్​, వెలుగు :  జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ గత ఐదేండ్లలో రూ. 114 కోట్లు సంపాదించగా.. పన్నుల

Read More

అదిలాబాద్లో కాంగ్రెస్ లోకి చేరికలు

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు  బక్కశెట్టి లక్ష్మణ్, బక్కశెట్టి కిషోర్, అమంద శ్ర

Read More

బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్​

మోదీ గ్యారంటీలను చూసి ఓటెయ్యాలి: కేంద్రమంత్రి జైశంకర్​ యాదాద్రి/ హైదరాబాద్, వెలుగు :  బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ

Read More

బావర్చి రెస్టారెంట్​కు 25 వేల జరిమానా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​పట్టణం అంబేద్కర్​ చౌక్​వద్ద ఉన్న బావర్చి రెస్టారెంట్​కు ఫుడ్​ సేఫ్టీ అధికారులు రూ.25 వేల జరిమానా విధించారు. రెస్టార

Read More

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పీఆర్ కు ఈసీ లేఖ     బ్యాలెట్ పేపర్లు, బాక్స్ లు సమకూర్చుకోవాలని ఆదేశం   &

Read More