Telangana

బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు : యశస్విని రెడ్డి

పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్న

Read More

Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..

రాష్ట్రంలో అలా చిరుజల్లు కురిశాయో లేదో ఇలా మాడు పగిలే ఎండలు కొట్టే రోజులు వచ్చాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో

Read More

పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు

ఈ సీజన్​లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్​కు కేరాఫ్​గా చెప్పుకునే నిజామాబాద్​ గంజ్​లో బుధవ

Read More

జనగామ మార్కెట్​ నాలుగు రోజులు బంద్​

జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులు పేరుకుపోయి ఉండడంతో వరుసగా నాలుగు రోజులు మార్కెట్ బంద్ ఉంటుందని మార్కెట్ ప్రత్యే

Read More

కాంగ్రెస్ లీడర్​ గుడాల శ్రీనివాస్ కు షోకాజ్ నోటీస్

మహదేవపూర్, వెలుగు: జాతీయ స్థాయిలో చర్చకు తెర తీసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్ చేసిన ఘటనను ఆ పార్టీ

Read More

ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యలపై విచారణ చేయించాలి : రాచకొండ విఘ్నేశ్

బోధన్​,వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని ఎస్‌ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ర

Read More

కామారెడ్డిలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

కామారెడ్డి టౌన్​, వెలుగు: బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పలువురు లీడర్లు  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో  చేరారు. &n

Read More

లింగంపేట శివారులో ఎలుగుబంటి సంచారం

లింగంపేట, వెలుగు:  కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామ శివారులో మత్తడిపోచమ్మ ఆలయ సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది.  ఏటా ఉగాది పర్వదినం

Read More

బైరాపూర్ గ్రామాంలో బీజేపీలో పలువురి చేరిక

బీర్కూర్​, వెలుగు:  బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు బుధవారం బీజేపీ లో చేరారు.  పార్టీలో చేరిన వారికి ఎంపీ బీబీ పాట

Read More

ప్రశాంత్​ను కాపాడలేకపోయాం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : అన్ని ప్రయత్నాలు చేసినా స్టూడెంట్​ప్రశాంత్​ను కాపాడుకోలేకపోయామని యాదాద్రి కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో

Read More

మోదీ గెలిస్తే దేశం నాశనమే : జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద మోసగాడు అని, మూడోసారి ఆయన గెలిస్తే దేశాన్ని నాశనం చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకం

Read More

నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వైద్య సేవలపై ఆరా  నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వాస్పత్రిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Read More

అల్లిగూడెం గ్రామంలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

అశ్వారావుపేట, వెలుగు : కోడిపందేల స్థావరంపై అశ్వారావుపేట పోలీసులు బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం.. &nb

Read More