Telangana

కాంగ్రెస్ లోకి చేరికలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్ బీఆర్ఎస్ కు చెందిన వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, మైనార్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు మ

Read More

వరంగల్‍ పార్లమెంట్ ఓటర్లు 18 లక్షల 24 వేల 466

లోక్‍సభ స్థానంలో పెరిగిన 2.86 లక్షల ఓట్లు   వరంగల్‍, వెలుగు : వరంగల్‍ ఎస్సీ రిజర్వేషన్‍ పార్లమెంట్‍ స్థానంలో ఓటర్ల సం

Read More

జమ్మికుంటలో కాంగ్రెస్ జనగర్జన సక్సెస్

సభకు జాతరలా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తాం

పెద్దపల్లి, వెలుగు : ప్రతీ పంటకు మద్దతు ధర కల్పిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో 17.97లక్షల ఓటర్లు

కరీంనగర్ టౌన్,వెలుగు : అభ్యర్థులు, ప్రజల  సహకారంతో ఎంపీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకుందామని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. మంగళవారం కల

Read More

కాంగ్రెస్ లో చేరిన కృష్ణ చైతన్య

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం

Read More

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

ఖమ్మం టౌన్, వెలుగు  :  అధికారులు ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకొని ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన

Read More

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే

Read More

కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాల అభివృద్ధి : మాజీ మంత్రి జానారెడ్డి

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్​ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆత్మకూర్

Read More

తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు : డీఎస్పీ చంద్రభాను

గుండాల, వెలుగు :  సోషల్ మీడియాలో ఇతర పార్టీల గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు.  మం

Read More

మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  ప్రధాని మోదీ సహకారంతోనే రేవంత్ రెడ్డి సీ‌‌‌‌‌‌‌‌ఎం అయ్యారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంట

Read More

తనిఖీల్లో రూ.9.43 కోట్లు స్వాధీనం

యాదాద్రి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పర్యవేక్షణ, తనిఖీల్లో భాగంగా భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు సెంబ్లీల్లో రూ.9,43,17,069 స్వాధీనం చేసుకున్నామని ఎన్ని

Read More

ఇందూర్ ను ఓల్డ్ సిటీగా మార్చే కుట్ర : ధన్ పాల్ సూర్య నారాయణ

నిజామాబాద్​అర్బన్​, వెలుగు: చారిత్రక నేపథ్యం ఉన్న ఇందూరు నగరాన్ని పాతబస్తీలా మార్చడానికి కాంగ్రెస్​  కుట్రలు చేస్తుందని అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్

Read More