Telangana

ఆదిలాబాద్ కు అగ్రనేతల క్యూ

    ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి, 24న ఏక్ నాథ్ షిండే రాక     బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారో నో క్లారిటీ    &nbs

Read More

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలం

Read More

4 నెలల్లో బీఆర్ఎస్​కు వంద మంది కీలక నేతలు గుడ్​బై

పార్టీ మారిన వాళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా.. మారని పార్టీ పెద్దల మాట తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్​లో ఉన్నా

Read More

రెండో రోజు 57 మంది నామినేషన్

ఈ నెల 25న ముగియనున్న గడువు  మహబూబ్​నగర్​ నుంచి వంశీచంద్​రెడ్డి.. సికింద్రాబాద్​ నుంచి కిషన్​రెడ్డి..   పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామ

Read More

గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

    ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం      2 లక్షల మందికి పైగా రాక      15 కిలో మీటర్

Read More

ఖజానా ఖాళీ చేసి మాపై నిందలా? : మల్లు భట్టి విక్రమార్క

బీఆర్ఎస్​పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్​ గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినం రైతుబంధుకు 7 వేల కోట్లు జమచేసినట్టు

Read More

రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి

రంగారెడ్డి: పొలంలో పనిచేస్తున్న రైతుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్ర

Read More

లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు

2024 మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల వ

Read More

కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత

కరీంనగర్: కరీంనగర్ టౌన్లో రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. సుమన్ కళ్యాన్ అనే వ్యక్తి వద్ద సరియైన ఆధారాలు ల

Read More

తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందని... బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని  చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నా

Read More

ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో  ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ కు   పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చా

Read More

భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్

యాదాద్రిభువనగిరి:భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది.  ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృం

Read More

చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల

చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం

Read More