చౌటుప్పల్, వెలుగు : భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మైనార్టీ మునుగోడు ఇన్చార్జిగా చౌటుప్పల్ కు చెందిన మహ్మద్ రఫీని నియమిస్తూ ఏఐసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్వైస్ చైర్మన్ ఫర్హాన్ అజ్మీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం చౌటుప్పల్ లోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రఫీకి ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం మైనార్టీలు కృషి చేయాలని కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు రాజు గౌడ్, బాలు మహేందర్, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మోగదాల రమేశ్ పాల్గొన్నారు.
మునుగోడు మైనార్టీ ఇన్చార్జిగా మహ్మద్ రఫీ
- నల్గొండ
- April 29, 2024
లేటెస్ట్
- పల్నాడులో విధ్వంసం : గురజాలలో వైసీపీ నేతలపై టీడీపీ వర్గం దాడులు
- Blink Official OTT: ఓటీటీలోకి ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎందులో అంటే?
- కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- అమెరికా వైట్హౌస్లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు
- అంబులెన్స్ లోనే ప్రసవించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ
- జగదీశ్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తాం : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- నల్గొండ పార్లమెంట్ స్థానంలో..74.02 శాతం పోలింగ్ నమోదు
- సీఐని సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆందోళన
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు