Thirumala

తిరుమలలో వరాహస్వామి విమాన ప్రాకారానికి బంగారు తాపడం

డిసెంబర్ 6 నుంచి 10 వరకు  మహా సంప్రోక్షణ తిరుపతి: తిరుమలలో భూ వరాహస్వామి ఆలయ విమాన ప్రాకారానికి బంగారు తాపడం అమర్చాలని టీటీడీ నిర్ణయించింది. వచ్చే డిస

Read More

తిరుమలలో ఏకాంతంగా అనంత పద్మనాభ వ్రతం

తిరుపతి: పురుషులకు సిరి సంపదల కోసం ఏటా భాద్రపద మాసంలో నిర్వహించే అనంత పద్మనాభ వ్రతాన్ని ఇవాళ సంప్రదాయబద్దంగా ఏకాంతంతా నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతా

Read More

అందుబాటులోకి శ్రీవారి మహా ప్రసాదం

శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం)తీపి కబురు అందించింది. శుక్రవారం నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులోకి తీసుకొస్తున్నట్

Read More

తిరుమలలో అంతా సైలెన్స్​ : యాదాద్రిలో ఫస్ట్​ టైం..!

ప్రతిరోజు లక్ష మంది భక్తులతో సందడిగా ఉన్న తిరుమలకొండ నిశ్శబ్దంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా శుక్రవారం మధ్యాహ్నం నుండి భక్తులను దర్శనానికి

Read More

శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమల  శ్రీవారి ఆలయంపై  రెండు రోజులుగా  ఓ విమానం  చక్కర్లు కొడుతోంది.  దీనిపై  స్పందించిన  టీటీడీ విజిలెన్స్  ఉన్నతాధికారులు.. ఎయిర్ ట్రాఫిక్  కంట్రో

Read More

శ్రీవారి సన్నిధిలో పట్టుబడ్డ నకిలీ IPS ఆఫీసర్

ఐపీయస్ అధికారినంటూ ఫ్రోటోకాల్ దర్శనానికి అప్లై దర్శనం కోసం వెళుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు సదరు వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తిరుమల: తానొక IPS

Read More

మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలి: రమణదీక్షితులు

తిరుమల: మరో 30 సంవత్సరాలు జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని అర్చకులు రమణదీక్షితులు అన్నారు. పదవీవిరమణ చేయించిన వారిని తిరిగి విదుల్లోకి తీసుకోవడంపై

Read More

ప్రతీ భారతీయుడు సంబరాలు చేసుకుంటున్నాడు

తిరుమల:  ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ పౌరుడు సంబరాలు చేసుకుంటున్నారని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి అ

Read More

శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరోయిన్ సమంత. రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన ఆమె, ఈ తెల్లవారిజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు

Read More

స్కూల్స్ ఓపెన్ అయినా.. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూల్స్ ప్రారంభమైనప్పటికి శ్రీవారి సన్నిదిలో ఏ మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో

Read More

శ్రీవారికి అభయ, కఠి హస్తాలు

రూ.2.25 కోట్లతో చేయించిన తమిళనాడు భక్తుడు తిరుమల, వెలుగు: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి తమిళనాడు భక్తుడు అపురూప కానుక ఇవ్వనున్నారు. దాదాపు రూ.

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుపతిలో బీజేపీ ఏర్పాటుచేసిన ప్రజా ధన్యవాద సభకు హాజరయ్యారు మోడీ. సభ ముగిసిన తర్వాత

Read More