tirumala
తిరుమలలో భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి 20 గంటలు
తిరుమలలో భక్తీ రద్దీ పెరిగింది. స్వామి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి.. వెలుపల క
Read Moreధనుర్మాసం : తిరుప్పావై 14వ రోజు పాశురం.. లేండి అమ్మల్లారా.. ఇక నిద్ర వీడండి.. గోపికలతో ఆండాళ్లు అమ్మవారు..!
ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. స్నానము చేయుటకు గోపికల నందరును లేపు
Read Moreధనుర్మాసం: తిరుప్పావై 13 వ రోజు పాశురం..గోకులంలో రామగానం చేసిన గోపికలు..
కృష్ణుడి జట్టు వారు ....పుళ్ళిన్ వాయ్ కీండానై... ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువ
Read Moreవారంలో రెండు సార్లు.. తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి!
వారానికి రెండు సార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం నాలుగేండ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్ర
Read MoreGood News: తెలంగాణ నేతల లేఖలకు టీటీడీ అనుమతి
వారానికి 2 రోజులు సిఫార్సు లేఖలకు చాన్స్ కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థాన బోర్డు హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థాన
Read Moreధనుర్మాసం: తిరుప్పావై 12వ రోజు పాశురము.. మొద్దు నిద్దర వీడి మేల్కొని రారండమ్మా..
త్రేతా యుగంలో సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతియైన పది తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను స్తుతిస్తు
Read MoreTTD News: జనవరి 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు .. ఎప్పటివరకంటే..
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార
Read Moreధనుర్మాసం: 11 వరోజు పాశురం.. నదీ స్నానానికి వేళాయే..!
ధనుర్మాసంలో పదకొండవ రోజు. ఆండాళ్లు అమ్మవారు రంగనాథ స్వామిని భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను
Read Moreధనుర్మాసం: పదవరోజు పాశురం... యోగ నిద్రను వీడి లేచి రారండమ్మా...
వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి
Read Moreధనుర్మాసం : ఎనిమిదవ రోజు పాశురం.. తెల్లవారుతుంది.. గోపికలందరూ.. శ్రీకృష్ణుడి వద్దకు పయనమయ్యారు..
గోపిక కృష్ణపరమాత్మకు కూడా కుతూహలము రేకెత్తించు విలాసవతి. పరిపూర్ణముగ స్త్రీత్వముగల ప్రౌఢ, కృష్ణుడే తనవద్దకు వచ్చునని ధైర్యముతో పడుకొన్నది. అట్టి
Read Moreధనుర్మాస ఉత్సవం : ఏడో రోజు పాశురం.. పక్షులు కూడా మాట్లాడుకుంటాయి..!
సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు.
Read Moreధనుర్మాస ఉత్సవం : ఆరో రోజు పాశురం.. గోపికను నిద్ర లేపటానికి వెళ్లిన వాళ్లకు..!
ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతం
Read Moreకొండపై రాజకీయాలు మాట్లాడితే చర్యలు తప్పవు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
అమరావతి: తిరుమల ప్రశాంతతను దెబ్బతీసేలా కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. 'తిరుమల రాజకీయ
Read More












