tirumala
తిరుమలను దర్శించుకున్న కాకతీయ రాజ వారసుడు
కాకతీయ రాజవంశంలో 22వ తరం వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో... కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో ప
Read Moreబీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం కష్టం
ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. రాష్ట్రాల్లో
Read Moreవెంకన్న ఉచిత దర్శనాలపై స్పందించిన టీటీడీ చైర్మన్
గో ఆధారిత సంప్రదాయ భోజనంపై వెనకడుగు తిరుమలలో గో ఆధారిత సంప్రదాయ భోజనంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) వెనకడుగేసింది. రసాయన ఎరువులు వాడకుండ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో టీటీడీ కళ్యాణ మండపాలు లీజుకు
177 కళ్యాణ మండపాలు 5 ఏళ్లు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణ
Read Moreతిరుమల వెంకన్న లడ్డూ కవర్లో వృక్ష ప్రసాదం
పవిత్రమైన తిరుమల కొండపై పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద పీట వేస్తోంది. కొండపై ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన టీట
Read Moreత్వరలోనే అకాడమీ ప్రారంభిస్తా..
తిరుమల: టోక్యో ఒలంపిక్ కాంస్య పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వర స్వామి
Read Moreగందరగోళంలో తిరుమల శ్రీవారి కాలినడక భక్తులు
అలిపిరి నడకమార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారి దర్శించుకునే భక్తులు గందరగోళంలో పడుతున్నారు. సమాచారం లేకుండా మరమ్మతులు చేపడుతుండటంతో నడకమార్గం మూతపడింది.
Read Moreతిరుమలలో ఈదురు గాలులతో భారీ వర్షం
తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వానతో తిరుమాడ వీధులు,
Read Moreహనుమంతుడి జన్మస్థానం అంజనాద్రే
తిరుమల: హనుమంతుడి పుట్టినింటిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) క్లారిటీ ఇచ్చేసింది. ఏడుకొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని తేల్చి చెప్పింది.
Read Moreతిరుమల అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడు
హనుమంతుడి జన్మస్థానం తిరుమల గిరుల్లోనే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్ధారించింది. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానం అని టీట
Read Moreఉభయ రాష్ట్రాల్లోని ఆలయాలను టీటీడీ దత్తత తీసుకోవాలి
ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలను టీటీడీ దత్తత తీసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయన్ని దూపదీపనైవేద్యాలకు కేటాయించాలన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునంద
Read More2937 కోట్లతో టీటీడీ బడ్జెట్.. ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి
తిరుపతి: రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతివ్వాలని పాలక
Read More