tirumala
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్...బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
వరుస సెలవులు వస్తే చాలు తిరుమల కొండ కిక్కిరిసి పోతుంది. ఇక వేసవి సెలవులు అంటే చెప్పే పనే లేదు. స్వామిని దర్శించుకునేందుకు .. సామాన్య భక్త
Read Moreతిరుమలలో గోల్డ్ మ్యాన్.. స్వామివారికి పోటీగా బంగారం
తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం క్యూలో ఉన్నప్పుడు ఆ స్వామివారి నామస్మరణ తప్పించి వేరే ధ్యాస ఉండదు. స్వామివారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అన్
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 15 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 2024 ఏప్రిల్ 1 సోమవారం రోజున 21 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
Read Moreతిరుమల అలిపిరి వద్ద మరోసారి చిరుత కలకలం
కలియుగం ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చెంత చిరుత పులి కలకలం రేపుతుంది. అలిపిరి నడక మార్గంలో మరో సారి చిరుత దృశ్యాలు కెమెరాలకు చిక
Read Moreతిరుమలలో వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి మహోత్సవం..
కోరిన కోరికలు తీర్చే.. కలియుగ ప్రత్యేక్షదైవం వెంకటేశ్వర స్వామి కొలువైన ఆ ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్
Read Moreతిరుమలలో ఫుల్ రష్.. దర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవులు ఉండటంతో.. కలియుగ ప్రత్యక్షదైవమైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్
Read Moreపౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేవ
పౌర్ణమి సందర్భంగా.. రేపు తిరుమలలో గరుడ సేకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమలలో పౌర్ణమి సందర్భంగా రేపు అంటే 2024 మార్చి 25న గరుడసేవ జరుగనుంది. ప్
Read Moreమార్చి 24, 25న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి ఉత్సవాన్ని 2024 మార్చి 24, 25వ తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. తీర్థానికి విశ
Read Moreతిరుమల భక్తులకు శుభవార్త : తగ్గిన రద్దీ - కారణం ఇదే..
కలియుగ వైకుంఠం తిరుమలకు ఏడాదికి ఒక్కసారైనా వెళ్లి ఆ తిరుమలేశుని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీ
Read Moreమార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో రేపటి ( మార్చి 20) నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిల
Read Moreశ్రీవారి భక్తులకు శుభవార్త: శ్రీవాణి టికెట్ల ఆఫ్ లైన్ కోటా పెంపు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి ట్రస్టు దాతల ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు
Read Moreతిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక నిర్ణయం
కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం కామన్ మ్యాన్ నుండి సెలబ్రెటీల దాకా ప్రతి ఒక్కరూ క్యూ కడుతుంటారు. దర్శన
Read Moreశ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్న శశికళ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ శ్రీవారిని దర్శించుకొనేందుకు తిరుమల చేరుకున్నారు. తిరుమల సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్
Read More












