Tribals

వాగుల్లోని చెలిమెల నీళ్లు తాగుతున్నం.. బోర్లు వేసి ఆదుకోండి సారూ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ‘వాగుల్లోని చెలిమెల నీళ్లు తాగుతున్నం.. ఎండలకేమో వాగులు ఎండుతున్నయి.. బోర్లు వేసి ఆదుకోండి సారూ’.. అంటూ అశ్వా

Read More

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెసా చట్టం అమలవడం లేదు

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన పెసా చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఇసుక రీచ్​లలో అక్రమాలకు పాల్పడుతూ.. ఈ

Read More

ఆదివాసీల హక్కులకు తీరని అన్యాయం

ఆ దివాసీల హక్కులను హరించడానికి ఉభయ రాష్ట్రాలు ఎస్టీ జాబితాలో గిరిజనేతర కులాలను కలపాలని అసెంబ్లీలలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాల ఆదివాసీ ప్రజాప్రతిన

Read More

పోడు పట్టాల కోసం గిరిజనుల ఎదరుచూపులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు భూముల పట్టాల కోసం గిరిజనులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. పోడు పట్టాలిస్తానని చెప్పి సర్వే పూర్తయి నెలలు గడుస్తున్న

Read More

ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను  ఎట్ల చేరుస్తరు?

ఓట్ల కోసం మమ్మల్ని  బలి చేస్తరా? ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను  ఎట్ల చేరుస్తరు.. రాష్ట్ర సర్కార్ పై ఆదివాసీల ఫైర్ ఆదిలాబాద్/భ

Read More

బినామీ గిరిజనుల పేర్లతో ఏపీ వ్యాపారుల అక్రమ దందా

    మైనింగ్ మాఫియాకు అడ్డాగా సర్వే నంబర్ 302     పీసా చట్టంలోని లొసుగులే ఆధారం      ఏజెన్సీలో అక్రమంగా

Read More

పోడు పట్టాల పంపిణీ తర్వాతే గిరిజన బంధు

హైదరాబాద్, వెలుగు : పోడు భూముల పట్టాల పంపిణీ సంగతి తేలిన తర్వాత గిరిజన బంధు స్కీం మొదలవుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు స్పష్టం చేశారు.

Read More

ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల

Read More

గిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ

గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రం

Read More

పోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్ 

పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె

Read More

ఫిబ్రవరిలోనే పోడు భూముల పంపిణీ: కేసీఆర్

త్రీపేస్ కరెంటు కనెక్షన్లు ఇస్తం గిరిజన వికాసం కింద నీటి వసతి రాష్ట్రంలో 11.5 0 లక్షల ఎకరాల పోడు భూమి ఉద్యోగం ఉపాధి లేని గిరిజనులకు గిరిజనబంధ

Read More

ఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగాలు : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలన్ని స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్

Read More

కేసీఆర్ ప్రకటించి 4 నెలలు దాటినా గిరిజనబంధుపై నోక్లారిటీ

పోడు భూములకు పట్టాలిస్తేనే అర్హుల గుర్తింపు ఈ బడ్జెట్ లో ఫండ్స్ కేటాయిస్తేనే స్కీమ్ ముందుకు హైదరాబాద్, వెలుగు:దళితులకు ద‌&zwn

Read More