
TRS
కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టీఆర్ఎస్ MP టికెట్!
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి సమావేశం అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది.
Read More14న ఆదిలాబాద్ లో TRS పార్లమెంటరీ సన్నాహక సభ
ఈనెల 14న ఆదిలాబాద్ లో జరిగే TRS పార్లమెంటరీ సన్నాహక సభను విజయవంతం చేసేందుకు క్యాడర్ సిద్ధమవుతోంది. KTR సభ కోసం కార్యకర్తల సమీకరణకు ఎమ్మెల్యేలు, పార్టీ
Read Moreతెలంగాణ కాంగ్రెస్ నేతలపై హైకమాండ్ సీరియస్
మొన్న ఆత్రం సక్కు , రేగా కాంతారావు.. నిన్న లింగయ్య, నేడు హరిప్రియా నాయక్ తాజాగా సబితా ఇంద్రారెడ్డి చేరుతున్నట్టు ప్రచారం రాష్ట్ర నేతలపై హైకమాండ్ సీరి
Read Moreజగన్ పిలిస్తే ఏపీలో ప్రచారం: అసద్
హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్రంలో టీఆర్ఎస్ తో కలసి ఎన్ని కలకు వెళ్తాం . ఇక్కడ టీఆర్ఎస్ 16 సీట్లు, ఎంఐఎం ఒక సీటు గెలుస్తుంది. విపక్షాలు ఒక్క స్థానం కూ
Read Moreకేటీఆర్, కవితతో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి భేటీ !
హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఎంపీ అసదుద్దీన్ తో ఆయన ఇంట్లో మంత్రి కేటీఆర్ సమా
Read Moreఏపీలో ఎన్నికలు కేసీఆర్, టీడీపీ మధ్యే: చంద్రబాబు
ఏపీలో జరగనున్న ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీయే తప్ప జగన్ వర్సెస్ టీడీపీ కాదు. ‘జగన్ ఫెయిలయ్యాడు. నేనే రంగంలో దిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ’ అని కేస
Read Moreదేశభక్తి ముసుగులో.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : రాహుల్
దేశంలోని ప్రతీ పేదవాడికి కనీస ఆదాయం అందేలా పథకం తెస్తామన్నారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస ఆదాయ పరిమితి నిర్ణయిస్తామని
Read Moreరాష్ట్రంలో పెరిగిన లోక్ సభ ఎన్నికల హీట్
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హీట్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందే.. పార్టీల మధ్య సవాళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తుందన్న కేటీఆర్ కు బ
Read Moreపొన్నం పలుకుబడి గుండుసున్నా: గంగుల
కరీంనగర్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు కరీంనగర్ TRS ఎమ్మెల్యే గంగుల కమలాకర్. TRS పార్టీ వర్కింగ్ ప్రెస
Read Moreగెట్ రెడీ.. మూడొంతుల ఓట్లు మనకే రావాలె
లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ప్రతి బూత్ లో పోలయ్యే ఓట్లలో 75 శాతం టీఆర్ఎస్ కే వచ్చేలా కార్
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో మాజీ స్పీకర్ కు ఊరట
వెలుగు: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారికి ఊరట లభించి
Read More