
Uttar Pradesh
అసలేమైంది..: అనుమానస్పద స్థితిలో అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ( లా అండ్ ఆర్డర్ ) సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుర్సారి కాలనీలోని
Read Moreటమాటా సాస్ ఉపయోగిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుకోవాల్సిందే..!
ఫాస్ట్ ఫుడ్, పఫ్స్, శాండ్విచ్, పాస్తా, బర్గర్, ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తినేందుకు టామాటా సాస్/కెచప్ ఉండాల్సిందే. ఈ ఐటెమ్స్ సాస్&l
Read Moreపొద్దంతా పూజలు చేసి, భర్తకు విషం పెట్టి చంపింది
లక్నో: భర్త నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కర్వా చౌత్ పండుగనాడు ఉపవాసంతో పూజలు చేసిన భార్య.. దీక్ష విరమిస్తూ భోజనంలో విషం పెట్టి భర్తను చంపేసింది. ఉత్త
Read Moreసికింద్రాబాద్లో ఆడీ కారులో డెడ్ బాడీ.. గుట్టు చప్పుడు కాకుండా యూపీకి తరలించే ప్రయత్నం
సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఆడి కారులో డెడ్ బాడీ కలకలం సృష్టించింది. కరెంట్ షాక్ తో చనిపోయిన యువకుడిని గుట్టు చప్పుడు కాకుండా ప్రయత్నం చేశారు. స
Read Moreబాధితులకు బిగ్ రిలీఫ్: బుల్డోజర్ కూల్చివేతలపై హై కోర్టు స్టే
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో బుల్డోజర్ కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. బాధితులకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్&
Read Moreవారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో అక్టోబర్ 20న పర్యటించారు. రూ.6వేల 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ
Read Moreవారణాసిలో గంగా నదిపై రైలురోడ్డు బ్రిడ్జ్ : కేంద్ర కేబినెట్ ఆమోదం
గంగా నదిపై రైలు, రోడ్డు వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని అక్టోబర్ 16న సెంట్రల్ కాబినేట్ భేటీ అయ్యింది.
Read Moreరైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. MSP పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే రబీ సీజన్కు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపునకు కేంద్ర మంత్రి మ
Read Moreబాగా కొవ్వెక్కిందిరా: అద్దె కట్టలేదని.. పీజీ హాస్టల్ విద్యార్థులను బెల్టుతో కొడతాడా..!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఇద్దరు యువకుల నోటికి గుడ్డ బిగించి బెల్ట్తో కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటన నెల
Read Moreఅక్రమ బాణసంచా యూనిట్లో పేలుడు.. ఇద్దరు మృతి
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని ఓ ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్న బాణసంచా తయారీ యూనిట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక బాలుడు సహా మరొకర
Read Moreనవదుర్గ ఉత్సవాల్లో .. బీజేపీ ఎంపీ హేమమాలిని డ్యాన్స్
దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యూపీలోని మథురలో నవదుర్గ మహోత్సవ్ లో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హే
Read Moreడాక్టర్లు షాక్:మహిళ కడుపులో 2కేజీల వెంట్రుకలు
సాధారణంగా కొంతమంది మట్టిని తినడం, గోడలకున్న సున్నం తినడం, బలపాలు వంటివి తినడం చూస్తుంటాం.అయితే వెంట్రుకలు తినడం చూశారా..? యూపీకి చెందిన ఓ యువతి తన వెం
Read Moreప్రభుత్వాలను విమర్శించినందుకు జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Read More