Uttar Pradesh
రైలు ఢీకొని రైల్వే ఉద్యోగులే మృతి
యూపీలో రైలు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం (డిసెంబర్ 1) హంగీరాబాద్ రైల్వేస్టేషన్, గోండా-
Read Moreఆనవాళ్లు కూడా వదల్లేదు : పొలంలోని సెల్ టవర్ మొత్తం ఎత్తుకెళ్లారు..
ఉత్తరప్రదేశ్లో విచిత్రమైన దొంగతనం జరిగింది. కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉన్న 10 టన్నుల బరువున్న 50 మీటర్ల ఎతైన మొబైల్ టవర్ ను దుం
Read Moreషాకింగ్.. కుళ్లిన తల్లి డెడ్ బాడీతో ఏడాదిగా సావాసం..
ఉత్తర్ ప్రదేశ్ లో ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. దాదాపు ఏడాది క్రితం మరణించిన తల్లి ఉషా తివారీ (52) కుళ్లిపోయిన మృతదేహంతో 27 ఏళ్ల పల్లవి అనే
Read Moreఏంటీ మహిమ : బోరు కొడితే నీళ్లు కాదు పాలు వస్తున్నాయి..
గతంలో నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో తాగునీటి కోసం బోరింగ్(చేతిపంపులు) లను ఏర్పాటుచేసేవారు.. ఇప్పుడు అవి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. చేతి పంపును
Read Moreజీరో పొల్యూషన్ : రామ మందిరం చుట్టూ 2 వేల చార్జింగ్ పాయింట్స్
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం జీరో పొల్యూషన్ దిశగా చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలైన నోయిడా, యూపీలోని ఆగ్రా, మిగతా ప్రాంతాల్లో కాలుష్
Read Moreకాస్ గంజ్ రైల్లో మంటలు.. బయటకు దూకేసిన ప్రయాణికులు
రైలు ప్రయాణం భయపెడుతుంది. వరసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికులను టెన్షన్ పెడుతుంది. 2023, నవంబర్ 23వ తేదీ సాయంత్రం.. కాన్పూర్ సమీపంలోని బిల్ హౌర్ రైల
Read Moreబీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ : మాయావతి
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల
Read Moreవీడో సైకో : ఫైనల్ మ్యాచ్ సమయంలో టీవీ ఆఫ్ చేసిన కొడుకు.. చార్జింగ్ వైరుతో చంపేసిన తండ్రి
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. 12 ఏళ్ళ తర్వాత భారత్ వరల్డ్ కప్ ఫైనల్ కు రావడం.. సొంత గడ్డపై మ్యాచ్ కావడం
Read Moreఅలా జరిగుంటే టీమిండియా వరల్డ్ కప్ గెలిచుండేది : అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్లో కాకుండా లక్నోలో మ్యా
Read Moreరేప్ కేసు వాపస్ తీస్కోలేదని..యువతిని నరికి చంపిన్రు
న్యూఢిల్లీ: రేప్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన ఓ యువకుడు, తన సోదరుడితో కలిసి కేసు పెట్టిన యువతి(19)ని నడిరోడ్డుపై గొడ్డలితో అందరూ చూస్తుండగా
Read Moreపెళ్లిలో రసగుల్లాల కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్ర గాయాలు
ఉత్తరప్రదేశ్లోని ఓ పెళ్లిలో రసగుల్లాలు దొరకకపోవడంతో కొందరు గొడవకు దిగారు. దీంతో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శంషాబాద
Read Moreఉత్తరప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తులపై బ్యాన్
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ సర్టిఫికేషన్ తో కూడిన ఆహార పదార్థాలు, మెడిసిన్స్, కాస్మోటిక్స్ తదితర ఐటమ్స్ నిల్వ, ఉత్పత
Read Moreషమీ ఊరిలో క్రికెట్ స్టేడియం.. రైతు బిడ్డ నుంచి రాష్ట్రం గర్వించే స్థాయికి
వరల్డ్ కప్ లో టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్న షమీ ఊరిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. షమీ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఉన్న స
Read More