Uttar Pradesh

కాశీ ఘాట్ లో పెద్ద ముసలి.. స్నానం చేస్తున్న భక్తులు పరుగులు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని భైరవ్ ఘాట్ వద్ద మంగళవారం (జనవరి 30) మొసలి కనిపించడంతో గంగా ఘాట్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. కాన్పూర్‌లోని

Read More

దీప్తి శర్మకు అరుదైన గౌరవం..డీఎస్పీ హోదాతో సత్కారం

భారత మహిళా క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా సత్తా చాటుతున్న దీప్తి శర్మకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఈ మహిళా ఆల్

Read More

జై శ్రీరామ్.. ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడ్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు.   జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది. బా

Read More

యుద్దం జరుగుతున్న దేశానికి.. ఉద్యోగంకోసం వేలాది మంది భారతీయులు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా వేలాది మంది యువత ఇజ్రాయెల్ లో పనిచేసేందుకు సిద్దమయ్యారు.&

Read More

కొడుకు అంతర్జాతీయ క్రికెటర్.. ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న తండ్రి

కొడుకు ఉన్నత స్థితికి చేరాలని కష్టపడే తండ్రులు ఉన్నారు. అయితే తన బిడ్డకు సక్సెస్ వచ్చి భారీగా సంపాదిస్తున్న తన పని మాత్రం మర్చిపోలేదు. ఇప్పటికీ కూలి ప

Read More

మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా ఎద్దు దాడి.. వృద్ధుడు మృతి

ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న విచ్చలవిడి పశువుల దాడులు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ జంతువుల హింసాత్మక దాడుల్లో చాలా మ

Read More

అయోధ్య బాల రాముడికి తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు

అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడ్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.  ఆలయం ప్రారంభమైన తొలి రోజు దాదాపుగా 5 లక్షల మ

Read More

చేసేవన్నీ లంగ పనులు.. నెటిజన్కు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన రష్మీ

యాంకర్ రష్మీ(Rashmi)కి ఒక నెటిజన్ కోపం తెప్పించాడు. చేసేవన్నీ లంగా పనులు అంటూ ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో సహనాన్ని కోల్పోయిన రష్మీ అతనికి

Read More

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో.. పెద్దపల్లి జిల్లాలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున

Read More

అయోధ్యకు ఇప్పుడే రావొద్దు : దర్శనం టైమింగ్స్ పొడిగింపు

అయోధ్య భక్తులతో నిండిపోయింది. నగరం అంతా కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే. జన సంద్రంగా మారిన అయోధ్యలో.. బాల రాముడి దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్

Read More

లోక్‌సభ ఎన్నికలకు రెడీ.. జనవరి 25న మోదీ భారీ ర్యాలీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2024 జనవరి 25న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తన మొదటి ఎన్నికల ర్య

Read More

బాల రాముడ్ని చూసేందుకు స్వయంగా హనుమంతుడే వచ్చినట్లుంది

అయోధ్యలో 2024 జనవరి 23  మంగళవారం రోజున ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది.  సాయంత్రం 05 గంటల ప్రాంతంలో  ఆలయ గర్భగుడిలోకి కోతి ప్రవేశించి

Read More

జై శ్రీరాం : ముస్లిం బిడ్డకు రాముడి పేరు.. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పుట్టాడని..

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.  సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అభిజీత్ ముహూర్తంలో గర్భగుడిలో బాల రాముడి విగ్రహానికి ప్ర

Read More