Uttar Pradesh
గంగలో స్నానం కోసం వెళుతూ.. చెరువులో పడిన ట్రాక్టర్.. 20 మంది జల సమాధి
మాఘ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని.. పుణ్యం కోసం గంగా నదిలో కదర్ గంజ్ ఘాట్ దగ్గర స్నానం చేయటానికి వెళుతున్న 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్
Read Moreపట్టుకున్న పులిని.. బూటు కాళ్లతో తొక్కి చంపిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లో పోలీసులు ఓ చిరుతుపులిని అదుపు చేసే క్రమంలో అది ఊపిరాడక మృత్యువాత పడింది. సంభాల్లోని రసూల్పూర్ ధాత్రా
Read Moreపొగిడే వాళ్లనే ఇష్టపడతారు.. రాహుల్ టార్గెట్ గా మోదీ చురకలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన యువరాజు యూపీ యువతను మద్యం బానిసలు అన్నారని ఆ క
Read Moreరైతులకు గుడ్ న్యూస్: 1.10 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణి
రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. రైతు రుణ మాఫీ... పెట్టుబడి సాయం... పీఎం కిసాన్ సమృద్ది
Read Moreయూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు
యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖరారు సీట్ల సర్దుబాటులో ప్రియాంకదే కీలక పాత్ర లక్నో : ఈ మేరకు ఇండియా కూటమి నే
Read More18 సీట్లు ఇస్తం.. కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తం : అఖిలేష్ యాదవ్
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్
Read Moreయూపీలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు 17 సీట్లు ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కు 17 లోక్ సభ సీట్లను ఆఫర్ చేసినట్లు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ
Read Moreప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా: ప్రధాని మోదీ
దేశాన్ని పునర్నిర్మించే బాధ్యతను దేవుడే తనకిచ్చాడని వెల్లడి లక్నో ఇన్వెస్టార్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని కల్కీధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో మో
Read Moreలోక్సభ ఎన్నికలు : కాంగ్రెస్కు 17 సీట్లు ఆఫర్ చేసిన అఖిలేష్ యాదవ్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు 17 సీట్లు ఆఫర్ చేశారు.
Read Moreఅయోధ్యకు ఏ దళితుడినైనా పిలిచాడా మోదీ : రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత నెలలో జరిగిన రామమందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ అందించిన ఆహ్వానాలపై &nb
Read Moreసీట్ల పంపిణీ కొలిక్కి వచ్చాకే యాత్రలో పాల్గొంటా
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంలో కొనసాగుతుంది
Read Moreమరో హిందూ పుణ్యక్షేత్రం.. కల్కీధామ్కు మోదీ శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో మరో హిందూ పుణ్యక్షేత్రం కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
Read More60 వేల ఉద్యోగాలకు 50 లక్షల మంది.. రైళ్లు, బస్సులు కిటకిట
రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ అన్నీ ఫుల్..అభ్యర్థులతో కిక్కిరిసి పోయాయి. ఇసుక వేస్తే రాలనంత మంది అక్కడ ఉన్నారు. తమ భవిష్యత్ పై కలలు కంట
Read More