Uttar Pradesh
మహా కుంభమేళా..10 కోట్లు దాటిన భక్తుల సంఖ్య
29న మౌని అమావాస్య రోజు మరో పది కోట్ల మంది రావచ్చని అంచనా కుంభమేళాకు 150 ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ లక్నో/న్యూఢిల్లీ: ఉత్తర్&zw
Read Moreదివ్యాంగులకు ఫ్రీగా జైపూర్ ఫూట్స్
మహాకుంభమేళా దివ్యాంగులకు చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ వారు పుణ్య స్నానాలు చేయడంతో పాటు అవసరమైన ట్రీట్మెంట్ ను ఫ్రీగా పొందుతున్నారు. వారికి ఫ్రీ
Read MoreRCB Jersey: ఈసారైనా కోహ్లీ కల నెరవేరేనా..! కుంభమేళాలో RCB జెర్సీకి పుణ్యస్నానాలు
ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు టైటిల్ అనేది అందని ద్రాక్ష. ప్రతి సీజన్ ప్రారంభం ముం
Read Moreఉత్తరప్రదేశ్లో ఎన్ కౌంటర్.. నలుగురు క్రిమినల్స్ హతం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఝిన్ఝానా ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ముస్తాఫా గ్యాంగ్ సభ్యులకు, యూపీ ఎస్టీఎఫ్ పోలీసులకు మధ్య భ
Read Moreమహా కుంభమేళా 2025 : కుంభమేళాతో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రయాగ్రాజ్&zw
Read More8ఏళ్ళ బాలుడికి గుండెపోటు.. భయపెట్టాలనుకుంటే.. ఏకంగా ప్రాణమే పోయింది..
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి.. వయసుతో సంబంధం లేకుండా 6ఏళ్ళ పిల్లల నుండి 60ఏళ్ళ వృద్ధుల వరకు ఎవరికి ఎప్పడు గుండెపోటు వస్తుందో చెప్ప
Read Moreఅరాచకమైన రివేంజ్ అంటే ఇదీ : పెట్రోల్ పోయలేదని.. బంకు కరెంట్ కట్ చేశాడు..!
మనుషులు మామూలుగా ఉన్నారా ఏంటీ.. భయం లేదు.. భక్తి అంతకన్నా లేదు.. తెగింపు ఎక్కువైపోయింది.. చెప్పింది మన కోసమే.. మన మంచి కోసమే అనే సోయి లేకుండా ఇష్టానుస
Read Moreభైంసాకు చేరిన బస్సు ప్రమాద బాధితులు
రెండు ప్రత్యేక బస్సుల్లో వచ్చిన యాత్రికులు భైంసా, వెలుగు: యూపీకి వెళ్లిన భైంసా యాత్రికులు గురువారం తిరిగొచ్చారు. అక్కడ జరిగిన బస్సు ప్రమాదంలో
Read Moreయాత్రికుల బస్సు దగ్ధం .. భైంసా వాసి మృతి
ఉత్తరప్రదేశ్లో ప్రమాదం భైంసా, వెలుగు : నిర్మల్ జిల్లా నుంచి వెళ్లిన యాత్రికుల బస్సు ఉత్తరప్రదేశ్లో ప్రమాదవ
Read MoreMaha Kumbamela: చనిపోయిన తల్లి ఫొటోతో.. కుంభమేళాలో పుణ్యస్నానం
మహా కుంభమేళా.. నదుల్లో పవిత్ర స్నానం చేయటం భారతీయుల ఆనవాయితీ.. ఆచారం. అంతేకాదు పెద్దలకు పిండ ప్రదానం చేయటం సంస్కృతి, సంప్రదాయం. ఇప్పుడు ఓ వ్యక్తి చేసి
Read Moreమెడలో రుద్రాక్ష హారం, నుదిటిపై తిలకం.. కుంభమేళాలో ఈమెనే హైలెట్.. ఎవరీమె..?
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ‘మహాకుంభ మేళా’ప్రారంభమైన విషయం తెలిసిందే. 14
Read Moreతీర్థయాత్రలకు వెళ్లిన బస్సులో అగ్నిప్రమాదం.. తెలంగాణ వాసి సజీవ దహనం
తెలంగాణ నుంచి తీర్థయాత్రలకు వెళ్లిన యాత్రికుల బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సీ గ్రామానికి చెం
Read Moreమహా కుంభమేళా షురూ.. తొలిరోజే కోటిన్నర మంది పుణ్యస్నానాలు
భక్తజనసంద్రంగా త్రివేణి సంగమం పుష్య పౌర్ణమి కావడంతో కోటిన్నర మంది పుణ్య స్నానాలు యూపీ సర్కార్కు రూ.2 లక్షల కోట్ల ఆదాయం మహాకుంభనగర్
Read More












