v6 velugu
రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవ
Read Moreకుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి.. రూ. 6 లక్షల నష్టం
వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం అనే కాపరికి చెందిన 70 గొర్రలపై న
Read Moreబీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు
బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన
Read Moreరెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బొగ్గు సీజ్
పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బొగ్గును సీజ్ చేశారు సింగరేణి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది. మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని ఇటుకబట్టీకి
Read Moreనడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఒంటరిగా
Read Moreరైతుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు
అచ్చంపేట, వెలుగు : నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటలో పల్లీ రైతుల ఆందోళనతో వ్యాపారులు దిగొచ్చారు. వేరుశనగ మద్దతు ధరను పెంచారు. వ్యాపారులు, మార్కెట్
Read Moreదోస్తులిద్దరూ శవాలైన్రు.. బావిలో బయటపడ్డ డెడ్బాడీలు
కాగజ్ నగర్, వెలుగు: వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్..ఇద్దరూ వాలీబాల్ ప్లేయర్స్. అన్న పెండ్లిలో తమ్ముడు దోస్త్తో కలిసి పాల్గొన్నాడు. కానీ, తెల్లారేసరి
Read Moreదేశీ మిర్చి క్వింటాల్ రూ. 40 వేలు
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ర
Read Moreభద్రాచలం ఆలయ ఈఓ బదిలీ
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవిని బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ కలెక్
Read Moreమేడారం జాతరకు పెరిగిన బస్సులు
గత జాతరలో 3,845.. ఇప్పుడు 6 వేలు మహాలక్ష్మి స్కీమ్తో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం 35
Read Moreసర్కారు బడిలో స్టూడెంట్ల నుంచి.. అక్రమ వసూళ్లు
జగిత్యాల/రాయికల్, వెలుగు : గురుకుల ఎంట్రెన్స్ టెస్ట్ కోచింగ్, ప్రైవేట్టీచర్ల ఫీజుల పేరుతో జగిత్యాల జిల్లా రాయికల్మండలం కట్కాపూర్మండల పరిషత్
Read Moreరైతుబంధు పేరుతో సైబర్ మోసం
కొడిమ్యాల, వెలుగు: రైతుబంధు పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బు లూటీ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన గాజర్ల సౌమ్యకు సోమవారం సాయంత్
Read Moreకేసీఆర్ సభతో.. నల్గొండలో ఉత్కంఠ
దమ్ముంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సవాల్ నల్గొండలో మినీ సభ ప్లాన్ చేసిన స్థానిక కాంగ్రెస్ నేతలు
Read More












