v6 velugu
మయన్మార్లో 4.5 తీవ్రతతో భూకంపం
రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో అక్టోబర్ 28న ఉదయం మయన్మార్లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. NCS ప్రకారం, భూకంపం
Read Moreమోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న జగద్గురు
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లా చిత్రకూట్లో ప్రధాని నరేంద్ర మోదీ.. తులసీ పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీస్సులు తీసుకున్నారు. శ్ర
Read Moreమనసులే కరగని లోకం : రిక్షాలో తండ్రి.. 35 కిలోమీటర్లు రిక్షా తొక్కిన 14ఏళ్ల బాలిక
తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు.. కదలలేడు.. మంచంపై ఉన్నాడు.. ఎలాగైనా తండ్రిని కాపాడుకోవటానికి ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అయినా ఆ 14
Read More19 ఏళ్ల గ్యాంగ్ స్టర్.. యోగేష్ పై ఇంటర్ పోల్ నోటీస్
హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్స్టర్ యోగేష్ కద్యన్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. కడియన్పై హత్యాయత్నం, నేరపూరి
Read Moreసస్తే చావు.. అంతేకానీ : 10 కిలోమీటర్లు ఇలాగే వెళ్లిన కారు..
పంజాబ్లోని కపుర్తలాలోని సుల్తాన్పూర్ లోధి ప్రాంతంలో ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిపై.. ఓ ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుడ
Read Moreమీకు తెలుసా : ప్రపంచంలోనే ధనవంతమైన దేశం ఏదో.. భారత్ స్థానం ఎక్కడో..!
స్థూల దేశీయోత్పత్తి (GDP) ప్రకారం దేశాల జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న భారతదేశం తలసరి జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో చాలా వెనుకబడ
Read Moreమీకు తెలుసా : గూగుల్ పే ద్వారా అప్పు ఎలా తీసుకోవచ్చు.. ఏయే బ్యాంకులు ఇస్తాయి..
డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇటీవల దేశంలో తన డిజిటల్ క్రెడిట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సాచెట్ లోన్ కింద చిన్న తరహా వ్యాపారులు దాదాపు రూ.15వే
Read Moreసిరియాలోని ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు
తూర్పు సిరియాలో ఉన్న రెండు ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ కేంద్రాల వద్ద ఇరాన్ దళాలతో పాటు అనుబంధ గ్రూపు
Read Moreఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. లాంఛ్ చేసిన ప్రధాని మోదీ
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2023.. 7వ ఎడిషన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఈవెంట్ కీలకమైన అత్యాధునిక సాంకేతికతల డెవలపర్, తయారీ
Read Moreతెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నం : బహుజన భారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
తొలి దశలో 15 మంది అభ్యర్థుల జాబితా విడుదల ఖైరతాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన భారత్ పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ
Read Moreవందే భారత్ ఎక్స్ ప్రెస్లో జర్నీకి యూత్ ఇంట్రస్ట్
ప్రయాణికుల్లో 29 శాతం మంది వారే.. సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందే భారత్ రైళ్లలో ప్రయాణించ
Read Moreహైదరాబాద్ నగర బ్యూటిఫికేషన్ పై రాష్ట్ర సర్కార్ వి ఉత్త మాటలె
9 ఏళ్లుగా ఒక్క చోట మినహా ఎక్కడా పనులు చేయలే నదికి ఇరువైపులా ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం జరగలే పర్యాటకం, బోటింగ్ సదుపాయం ప్రకటన
Read Moreధైర్యంగా ఓటు వేయండి : జీడిమెట్ల సీఐ పవన్
జీడిమెట్ల, వెలుగు: ఓటర్లు స్వేచ్ఛాయుతంగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జీడిమెట్ల సీఐ పవన్ కోరారు. శాంతియుత వాతావరణంలో ఓటు వేసేందుకు ప్రజలకు
Read More












