Warangal district
150 గజాల స్థలం కోసం భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి చంపేసిన భార్య!
డెత్ సర్టిఫికెట్ సృష్టించి 150 గజాల స్థలం అమ్మకం ఆరు నెలల తర్వాత భర్త వేధిస్తున్నాడని కేసు విషయం తెలుసుకొని కాజీపేట పోలీసులకు భర్త
Read Moreగుడుంబా కంట్రోల్ కు ‘ఎక్సైజ్' డెడ్ లైన్
ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా సారా తయారీ ఆగస్టు 31 వరకల్లా నియంత్రించాలని టార్గెట్ ఈ ఏడాది ఇప్పటికే 4 వేలకు పైగా కేసులు నమోదు హ
Read Moreస్టేషన్ఘన్పూర్ మండలంలో 3 టిప్పర్లు సీజ్
స్టేషన్ఘన్పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెం శివారులో మొరంమట్టి ఓవర్ లోడ్తో వెళుతున్న 3 టిప్పర్లను సీజ్ చేసినట్లు సీఐ
Read Moreధ్యాన మండపానికి భూమి పూజ
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో కూ. 20 లక్షలతో నిర్మించనున్న ధ్యాన మండపానికి రాష్ట్రమంత
Read Moreవిదేశాలకు దీటుగా టూరిజం స్పాట్లు : జూపల్లి కృష్ణారావు
విదేశాల నుంచి టూరిస్టులు వచ్చేలా డెవలప్ చేస్తాం పాండవుల గుట్టలో రోప్వే, స్లైక్లింగ్ సౌకర్యాలు 
Read Moreకాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్ట్ ఏమాయె..!
జనవరిలో ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రికార్డులు సీజ్ చేసిన ఆఫీసర్లు డీజీపీ రాజీవ్ రతన్ మరణం తర్వాత ముందుకు కదలని ఎంక్వైరీ ఎనిమిది నె
Read Moreమెడికల్ కాలేజీకి డెడ్ బాడీ డొనేట్
పాలకుర్తి, వెలుగు : చనిపోయాక తన శరీరాన్ని ఏదైనా వైద్య విద్యా సంస్థకు దానం చేయాలన్న భార్య కోరికను భర్త నెరవేర్చారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం నారబోయ
Read Moreత్రివర్ణ శోభితం వాడవాడలా స్వాతంత్ర్య వేడుకలు
జిల్లా కేంద్రాల్లో వేడుకలకు హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు &nb
Read Moreగడువు దాటితే వాతే..!వాలిడిటీ లేని వాహనాలపై ఫోకస్
జిల్లాలో గడువు ముగిసిన వాహనాలు సుమారు ఐదు వేలు పాత బండ్లు రోడ్డెక్కితే జరిమానాలు రెన్యువల్ చేసుకోవాలని ఆఫీసర్ల ఆదేశాలు జనగామ, వెలుగ
Read Moreఆటలు అదిరేలా..జేఎన్ఎస్ కు కొత్త హంగులు..!
ఇన్నాళ్లూ పట్టించుకోక అస్తవ్యస్తం తాజాగా రూ.14.2 కోట్లతో డెవలప్ మెంట్ కు ప్రపోజల్స్ తొందర్లోనే మారనున్న స్టేడియం రూపురేఖలు హనుమకొండ, వెలు
Read Moreరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
వర్ధన్నపేట, వెలుగు: వరంగల్జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 5వ వార్డులో ఎమ్మెల్యే నాగరాజు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బుధవారం రూ.3 కోట్ల
Read Moreవరంగల్లో పరిశుభ్రతపై అవగాహన
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, పచ్చదనంపై అధికారులు, ప్రజాప్రనిధులు అవగాహన కల్పిస్త
Read Moreపచ్చదనంతోపాటు పరిశుభ్రత అలవరుచుకోవాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు(గోవిందరావుపేట), వెలుగు : ప్రతి ఒక్కరూ పచ్చదనంతోపాటు పరిశుభ్రతను అలవర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీత
Read More












