Warangal
మోదీ పర్యటనను నిరసిస్తూ ఫ్లెక్సీలు.. ఈ మార్గంలోనే వెళ్లాలని డిమాండ్
మోదీ పర్యటన సందర్భంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశ
Read Moreభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
వరంగల్ టూర్ లో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. మామ్నూర్ నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి వచ్చిన మోదీకి
Read Moreప్రధాని మోడీ టూర్కు పకడ్బందీ ఏర్పాట్లు
హనుమకొండ/వరంగల్, వెలుగు : వరంగల్ నగరంలో శనివారం జరగనున్న ప్రధాని మోదీ టూర్&zwn
Read Moreవరంగల్కు మోడీ.. ముస్తాబైన భద్రకాళి అమ్మవారి ఆలయం
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా 2023 జూలై 08 శనివారం రోజున ఉదయం 10 : 30 గంటలకు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న
Read Moreఓరుగల్లుకు మోడీ.. రూ.6 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
నేడు ఓరుగల్లుకు మోడీ రూ.6,100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని బీజేపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి.. 3,500 మంది పోలీసులత
Read Moreరోడ్డు విస్తరణ పనులకు ప్రధాని రావాలా? : పొన్నాల
హైదరాబాద్, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల ప్రారంభానికి మోదీ వరంగల్ దాకా రావా లా? అని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. ‘ప్రధాని
Read Moreబీజేపీపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
చరిత్ర సృష్టించేలా మోదీ సభను సక్సెస్ చేయాలి: బండి సంజయ్ హనుమకొండ/కరీంనగర్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ ఆ
Read Moreమోదీ టూర్లో కేసీఆర్ పాల్గొనాలి: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ వరంగల్ టూర్లో కేసీఆర్ పాల్గొనాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.
Read Moreకల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్హౌస్కే పరిమితం చేస్తం : కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటే: కిషన్రెడ్డి కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్హౌస్కే పరిమితం చేస్తం లిక్కర్ స్కామ్&zwnj
Read Moreతెలంగాణలో బీజేపీ డ్యామేజ్ను కంట్రోల్ చేసేందుకే ప్రధాని పర్యటన: పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో బీజేపీ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేందుకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలోనే సీఎం కేసీఆర్
Read Moreప్రధాని పర్యటనకు కేసీఆర్ మళ్లీ డుమ్మా..
సభను బహిష్కరిస్తున్నమని ప్రకటించిన కేటీఆర్ ఏ మోహం పెట్టుకుని వస్తారని నిలదీత కాజీపేట కోచ్ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలి ఇచ్చిన హామీలు న
Read More30 ఏళ్ల తర్వాత వరంగల్కు ప్రధాని మోదీ :కిషన్ రెడ్డి
30 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ వరంగల్ కు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జులై 08 శనివారం భద్ర
Read Moreపోడు చేయని వాళ్లకూ పట్టాలు
గూడూరు, వెలుగు : పోడుభూముల సర్వేలో అక్రమాలకు పాల్పడి ఇష్టారాజ్యంగా పట్టాలు పంపిణీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్&zwnj
Read More












