Warangal
గ్రీవెన్స్లో కలెక్టర్ ముందు రోదించిన జనగామ మున్సిపల్ కమిషనర్
జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత... కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ముందే కన్నీరు పెట్టుకున్నారు. గ్రీవెన్స్ల
Read Moreధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స
Read Moreషర్మిల పాదయాత్రకు అనుమతివ్వండి : వరప్రసాద్
వైఎస్ఆర్టీపీ లీగల్ టీమ్ సభ్యులు వరంగల్ సీపీ రంగనాథ్ను కలిశారు. షర్మిల పాదయాత్ర పై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు లీగల్ టీమ్ వివరణ ఇచ్చింది. షర్మిల ప
Read Moreప్రభుత్వ బడుల నిర్వహణను గాలికొదిలేసిన సర్కారు
నేటికీ చేతికందని నిధులు జిల్లా ఖజానాలోనే నిక్షిప్తం! గైడ్ లైన్స్ రాలేదని విడుదలకు విముఖత కొత్త మండలాలకూ రూపాయి అందలే టీచర్లకు భారంగా మారిన
Read Moreకొనుగోళ్లు షురువై 43 రోజులైనా 40 శాతం ధాన్యం సేకరించలే
19 జిల్లాల్లో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం 11 జిల్లాల్లో పావు వంతు కూడా కాలే 6,762 సెంటర్లలో 852 క్లోజ్ హైదరాబాద
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
మహాముత్తారం, వెలుగు: కామన్ గ్రేడ్ వడ్లను మిల్లర్లు నిరాకరిస్తుండడంతో అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నా.. ఆ
Read Moreరాజకీయ ప్రలోభాలకు లొంగకుండా డ్యూటీ చేస్తాం : వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సీరియస్ యాక్షన్ హనుమకొండ, వెలుగు: పోలీసులు భూ సమస్యల జోలికి పోవద్దని వరంగల్ సీపీ రంగనాథ్ హెచ్చరించారు. వ్యక్తు
Read Moreమన ఊరు-మన బడికి నిధుల కొరత లేదు: సబితా ఇంద్రారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ‘మన ఊరు–మన బడి’కి నిధుల కొరత లేదని, రూ.9 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామ
Read Moreజయశంకర్, కోదండరాంనూ కేసీఆర్ మోసం చేసిండు: షర్మిల
హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ అన్యాయం చేసిండని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్రం కోసం1200 మంది
Read Moreవరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఏవీ రంగనాథ్
వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్యులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశా
Read Moreఒక విద్యార్థి మీద లక్ష 20 వేలు ఖర్చు చేస్తున్నం : సబితా ఇంద్రారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్రంలో చదువుకున్న ప్రతీ విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని విద్యాశాఖ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు, వెలుగు: ఆత్మకూరు సర్పంచ్గా తానే వ్యవహరిస్తానని, అభివృద్ధి పనులకు అడ్డువచ్చిన వారికి తగిన గుణపాఠం
Read Moreపర్వతగిరి మోడల్ స్కూల్లో స్టూడెంట్ల ఆందోళన
పర్వతగిరి, వెలుగు : ‘ఇంటి కాడ తిండి లేకనే మా అమ్మానాన్నలు హాస్టల్కు పంపించిండ్రు. ఇక్కడేమో పురుగుల అన్నం పెడుతున్నరు. ఎట్లా తినాలె. ఇదేంది అని
Read More













