Warangal
ఎలుకల దాడి బాధితుడు శ్రీనివాస్ మృతి
హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో గాయపడ్డ శ్రీనివాస్ మృతి చెందాడు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో రాత్రి 12గంటలకు చనిపోయినట
Read Moreటూరిస్ట్ గా వచ్చారే తప్ప చేసిందేమి లేదు
హన్మకొండ: జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఓ టూరిస్ట్ గా వచ్చారే తప్ప.. వరంగల్ కు చేసిందేమి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్
Read Moreఎంజీఎంలో ఎలుకల దాడి మా నిర్లక్ష్యమే
వరంగల్: పేషెంట్ పై ఎలుకలు దాడి చేయడం తమ నిర్లక్షమేనని, ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం
Read Moreఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు
వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్కార్ యాక్షన్ తీసుకుంది. పేషెంట్ పై ఎలుకల దాడి ఘటనకు బాధ్యుడిని చేస్తూ.. సూపరింటెండెంట్ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్
Read Moreవరంగల్ ఎంజీఎంలో దారుణం.. రోగిని కొరికేసిన ఎలుకలు..!
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో దారుణం జరిగింది. అక్కడి పేషెంట్లపై ఎలుకలు దాడి చేశాయి. ఐసీయూలో ఉన్న శ్రీనివాస్ అనే పేషెంట్ కాలు, చేతులను ఎలుకలు కొరికేశాయి.
Read Moreబంగారంతో పోటీ పడుతున్న మిర్చి ధర
బంగారం ధరతో మిర్చి పోటీ పడుతుంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 25వేల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు రైతులు. దేశీ
Read Moreఐనవోలు జాతర ప్రత్యేక ఆకర్షణగా పెద్దపట్నం
ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలలో చివరి ఆదివారంలో భాగంగా నిర్వహించిన పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. 3
Read Moreకొలువులపై యువత ఫోకస్
సర్కార్ కొలువు సాధించడమే లక్ష్యంగా యువత కష్టపడుతున్నారు.ఎన్నో యేళ్లుగా కొలువుల నోటిఫికేషన్లకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్
Read Moreకోడలు సూసైడ్ కేసులో.. రాజయ్య కుటుంబానికి క్లీన్చిట్
2015లో ముగ్గురు పిల్లలతో కలిసి సారిక ఆత్మహత్య ఘటనలో రాజయ్యతో పాటు నలుగురిపై కేసు నమోదు వరంగల్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరం
Read Moreవరంగల్ మార్కెట్ లో మిర్చికి భారీ ధర
వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి భారీ ధర పలికింది. దేశి మిర్చి ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడుపోయింది. క్వింటాల్ ఎర్రబంగారం ధర 48 వేలుగా నమోదైంది. ఇ
Read Moreప్రపంచ విద్యా వ్యవస్థలో భారత్ది 3వ స్థానం
వరంగల్ జిల్లా: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు టీఆర్ఎస్ ఎంపీ, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె. కేశవరావ
Read Moreగేట్లో మనోడికి ఫస్ట్ ర్యాంక్
కాజీపేట/తొర్రూరు, వెలుగు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల రిక్రూట్ మెంట్ కమ్ అడ్మిషన్ ల కోసం నిర్వహించే ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజన
Read Moreరేపు స్వగ్రామంలో కందికొండ అంత్యక్రియలు
ప్రముఖ కవి, రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి ఇల్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం . చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్రూమ్ ను మంజూరు చేస
Read More












