తెలంగాణం
సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ఎక్కడైనా ఉందా : మంత్రి పొన్నం
= ఎవరు హక్కుదారులో.. ఎవరు వాటదారులో చెప్పేందుకు సందర్భం కాదు = మిగితా రాష్ట్రాల్లోనూ బీజేపీ దీన్ని అమలు చేస్తే సంతోషిస
Read Moreఅఘోరీ ఆడనా.. మగనా.. ఏ బ్యారెక్ లో పెట్టాలి : తిప్పి పంపిన సంగారెడ్డి జైలు అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి చేవెళ్ల కోర్టుకు హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రి
Read Moreఆదిలాబాద్ జిల్లా: ఘోర అగ్ని ప్రమాదం..రూ. పది లక్షల ఆస్తినష్టం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తాంసి మండలం కప్పర్లలో ఓ పశువుల కొట్టం దగ్ధమైంది. పశువుల కొట్టంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంత
Read Moreతెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లా మారింది: కేటీఆర్
రెండున్నర దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రెండే పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయని ... అందులో ఒకటి బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. భ
Read Moreసమావేశానికి ఆలస్యంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల తొలగింపు
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో క్రమశిక్షణపై దృష్టి పెట్టిన ఆమె.. నియోజ
Read Moreహైడ్రా లోగో మారింది.. కొత్త లోగో ఇదే..!
హైడ్రా లోగో మారింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజన్సీ (HYDRA) లోగోను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. వాటర్
Read Moreఎంపీ వంశీకృష్ణను కలిసిన వెంకటాపూర్ గ్రామస్తులు.. బోర్లు వేసేందుకు ఎంపీ నిధులు మంజూరు
పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో వెల్గటూర్ మండలం వెంకటాపూర్ మాజీ సర్పంచ్ రాందేని కోటయ్య..ఆ గ్రామస్థులు ఎంపీ గడ్డం వంశీకృష్ణను హైదరాబాద్ ల
Read Moreఉగ్రదాడి: పహల్గాం యాత్రకు వెళ్లిన మెదక్, సంగారెడ్డి వాసులు.. షెడ్యూల్ లేటుగా ఉండటంతో బతికిపోయారు
కళ్లముందే మృత్యువు తాండవం చేస్తుంటే.. దగ్గరగా వెళ్లివచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి
Read Moreఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ టెన్షన్.. కర్రెగుట్టల్లో ఏ క్షణంలోనైనా ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టపై కీలక నేతలతో పాటు వేయి మందికిపైగా మావోయిస్టు తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా ద
Read Moreపహల్గాం ఉగ్రదాడిలో నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ మృతి.. కావలిలో విషాద ఛాయలు
జమ్ము కశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టులు సృష్టించిన మారణహోమం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. విహారయాత్రకు వెళ్లిన టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి
Read Moreఎట్టకేలకు అఘోరీ అరెస్టు.. యూపీ నుంచి నార్సింగి స్టేషన్కు.. అఘోరీ వెంటే వర్షిణి
తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా సంచలనంగా మారిన అఘోరీని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. నగ్నపూజల పేరుతో 10 లక్షల రూపాయలు కాజేసిందని ఒక మహిళ ఇచ్చి
Read Moreఇంటర్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య.. మంచిర్యాల జిల్లాలో విషాదం
జీవితం అంటే అవగాహన లేని వయసులో విద్యార్థులు మార్కులు, ర్యాంకులు రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్ పాసైతేనే జీవితంలో పాస్ అయ
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పీఈటీపై పోక్సో కేసు
ఆదిలాబాద్టౌన్, వెలుగు: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న పీఈటీని అరెస్ట్ చేసి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం
Read More












