
తెలంగాణం
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో జరపాలి
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికా
Read Moreఖమ్మం DRDA లో కలప అక్రమ రవాణా
ఖమ్మం DRDA కార్యాలయంలో దొంగచాటుగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. కొంతమంది దుండగులు అనధికారికంగా అధికారుల అండదండలతో వృక్ష సంపదను తరలిస్తున్న
Read Moreగణేష్ నిమజ్జనం రోజు మెట్రో సర్వీస్ టైం పొడిగింపు
గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు, ప్రయాణికుల రద్దీ కారణంగా మెట్రో యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17)న అర్ధరాత్
Read Moreతెలంగాణ సాయుధ పోరాటాన్ని... బీజేపీ వక్రీకరిస్తుంది : సీపీఐ
తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ..వారం రోజులుగా ( సెప్టెంబర్ 14 నాటికి) సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరు
Read Moreజగిత్యాలలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం.. ఇద్దరు స్పాట్డెడ్
జగిత్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. జగిత్యాల రూరల్ మండలం పోలస చౌరస్తా దగ్గర రెండు టూ వీలర్స్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు
Read Moreసోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ సొంత అవసరాలకు వాడుకున్నారు
గాంధీభవన్ అంటే మాకు దేవాలయంతో సమానమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.సోనియా మా దేవత అన్నారు.సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ కు
Read Moreఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకు మనం సెమీ ఫైనల్స్ వరకే వచ్చామని.. 202
Read Moreపార్టీకోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు.. దానికి ఇదే నిదర్శనం: భట్టి విక్రమార్క
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం పన
Read Moreపెద్దపల్లి గుండ్లమ్మ చెరువు దగ్గర నిమజ్జన ఏర్పాట్లు ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం సీపీ పరిశీలన
గణేష్ నిమజ్జనం సందర్భంగా పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం
Read MoreTPCC బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. రేవంత్ రెడ్డి నుంచి సెప్టెంబర్ 15న ఆయన బాధ్యతలు స్వీకరించారు
Read Moreపాలేరు ఎడమ కాల్వ పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలి–మంత్రి పొంగులేటి
కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పనుల పురోగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూ
Read Moreబాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
బాలాపూర్ వినాయకుడిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులకు బడంగ్ పేట మేయర్ చిగు
Read Moreజిట్టా ప్రజల మనిషి.. ఆయన లేని లోటు తీరనిది: గవర్నర్ దత్తాత్రేయ
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రజల మనిషి అని.. ఆయన లేని లోటు తీరనిదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇటీవల అనార
Read More