తెలంగాణం
కాంగ్రెస్ సర్కార్ను కూల్చే ఆలోచన లేదు : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని..అవసరమైతే ప్రజలే కూలుస్తారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే
Read Moreధరణికి, భూభారతికి అసలు పోలికే లేదు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ధరణికి, భూభారతికి పోలికే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు రెవెన్యూ సదస్సులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడా
Read Moreఖాజీపూర్లో భూభారతి పోర్టల్ స్కీం ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి
మద్దూరు,వెలుగు: నారాయణ పేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్
Read Moreపల్లెల అభివృద్ధే సర్కార్ లక్ష్యం : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి
ఎడపల్లి, రెంజల్ మండలాల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎడపల్లి/రెంజల్(నవీపేట్)/బోధన్, వెలుగు : పల్లెల అభివృద్ధే కాంగ్రెస్
Read Moreరైల్వే పెండింగ్ పనులను పూర్తిచేయాలి : ఎంపీ డీకే అరుణ
పాలమూరు, వెలుగు: మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ప
Read Moreనిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగుః నిబంధనల ప్రకారం వరి తేమ 14 శాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలు
Read Moreఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి : అద్దె బస్సు డ్రైవర్లు
అచ్చంపేట, వెలుగు: వేతనాలు పెంచాలని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. అచ్చంపేట డిపో ప్రైవేట్ బస్సులను నిలిపివేసి గురువారం బస్ట
Read Moreపోటీ పరీక్షలకు రెడీ కావాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రె
Read Moreభూ భారతి అమలులో రెవెన్యూ అధికారులే కీలకం : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: భూ భారతి -చట్టం 2025 అమలులో రెవెన్యూ అధికారులే కీలకమని చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్
Read Moreభూ భారతి సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన లింగంపేట మండలంలో భూ భారతి పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు
Read Moreకొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం 342 హెక్టార్లు సేకరించాం : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల,వెలుగు: కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం జిల్లాలో 342.36 హెక్టార్ల భూమిని సేకరించామని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమ
Read Moreబీఆర్ఎస్ చేసిన అప్పులు కడుతూ.. పథకాలు అమలు చేస్తున్నం : మంత్రి జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్, వెలుగు : ‘ఉమ్మడి రాష్ట్రంలో 21 మంది సీఎంలు 64 ఏండ్లలో రూ.రూ.64 వేల కోట్ల అప్పులు చేస్తే.. 10 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కార్ రూ.8 లక్షల క
Read Moreలింగ నిర్ధారణ టెస్ట్లు చేస్తే కఠిన చర్యలు : వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్
రాజన్న సిరిసిల్ల, వెలుగు:- లింగ నిర్ధారణ టెస్ట్లు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరో
Read More












