తెలంగాణం
మెట్రోలో బెట్టింగ్ యాడ్స్పై హైకోర్టులో పిల్
అగ్రిమెంట్ రద్దుతోపాటు దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ హైదరాబాద్, వెలుగు: మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైక
Read Moreహెచ్సీయూ భూవివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ ఆరా
కమిటీ సభ్యులతో కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం ఫేక్వీడియోలు, ఫొటోలతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్న మంత్రులు
Read Moreభద్రాద్రిలో జేసీబీల టెండర్లో గోల్మాల్!
కొన్నేండ్లుగా ఒకే సంస్థకు దక్కుతున్న కాంట్రాక్ట్ జెన్కో లోతుగా దర్యాప్తు చేయాలని కాంట్రాక్టర్ల డ
Read Moreఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం!
అసెంబ్లీ ఎన్నికల ముందు తహసీల్దార్లు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎంపీడీవోల ట్రాన్స్ఫర్ పూర్వ జిల్లాలకు పంపించాలని కొద్దిరోజులుగా ఒత్తిడి ఉద్యోగుల
Read Moreటీటీడీ నిధులను గుళ్ల రిపేర్లకు ఖర్చు చేయండి : రఘునందన్ రావు
తెలంగాణ సీఎం, టీటీడీ చైర్మన్ ను కోరుతున్నా: రఘునందన్ రావు హైదరాబాద్, వెలుగు: టీటీడీకి వస్తున్న ఆదాయాన్ని తెలంగాణలో ధూప దీప నైవేద్యాలకు న
Read Moreచింతన్ శిబిర్ మీటింగ్ కు పొన్నం, సీతక్క..రాష్ట్రం తరఫున డెహ్రాడూన్కు వెళ్లిన మంత్రులు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో డెహ్రాడూన్ లో నిర్వహించనున్న చింతన్ శిబిర్ కార్యక్రమంలో ర
Read Moreఅలహాబాద్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ వర్మ ప్రమాణం
నోట్ల కట్టల కేసు పెండింగ్ లో ఉండడంతో కేసుల విచారణకు నో పర్మిషన్ సాధారణ వేడుకకు భిన్నంగా చాంబర్లో ప్రమాణ కార్యక్రమం అలహాబాద్: నోట్ల కట్టల జడ
Read Moreరంగరాజన్పై దాడి కేసు..వీరరాఘవరెడ్డికి బెయిల్
చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులోని ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరయ్యింది. వీరరాఘవరెడ్డి రామ
Read Moreఉపాధి హామీతో పేదలకు మేలు : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : ఉపాధి హామీ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజన్నసిరిసిల్
Read Moreవివాదాల్లో జీఆర్ఎంబీ ! తెలంగాణ అధికారుల డిప్యూటేషన్లపై పెత్తనం
ఓ అధికారికి ఏడాది పాటు టర్మ్ పొడిగించిన ఈఎన్సీ పొడిగించడానికి మీరెవరు అంటూ మెంబర్ సెక్రటరీ అళగేశన్ లేఖ ఇష్టమొచ్చినట్టు పొడిగింపు
Read Moreనీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..ఆదిలాబాద్ జిల్లా మావలలో ఘటన
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా మావలలోని హైవేకు ఆనుకొని ఉన్న ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మావల మండలం 1
Read Moreఫేక్ డాక్టర్..ఏడుగురి ప్రాణాలు తీసిండు
మధ్యప్రదేశ్లోని దామో సిటీలో ఘటన ముంబై: మధ్యప్రదేశ్&z
Read Moreహన్మకొండ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్.. నలుగురు పట్టివేత
కాజీపేట, వెలుగు: హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ ఆడు
Read More












