తెలంగాణం
చేవెళ్ల బస్సు ప్రమాదం: ఆ టిప్పర్ డ్రైవర్ ఇతడే.. పటాన్చెరు నుంచి వెళ్తూ..
చేవెళ్ల బస్సు ప్రమాదానికి కారకుడైన డ్రైవర్ వివరాలు తెలిశాయి. సోమవారం (నవంబర్ 03) చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మృతికి కారకుడైన ట్రక్కు
Read Moreకృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ నిర్లక్ష్యం.. నల్లగొండ, పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్
పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలే.. ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్లగొండకు నీళ్లిస్తం గ్రీన్ చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తం
Read Moreరాంగ్ రూట్.. ఓవర్ స్పీడ్..!.. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణాలివే
హైదరాబాద్: రాంగ్ రూట్ లో ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్లు ప్రాణాలు బలిగొంటున్నాయి. ఇవాళ చేవెళ్ల సమీపంలోని మీర్జాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో సైతం
Read Moreబతికుండగానే మార్చురీకి..ఐదు రోజుల తర్వాత మృతి
మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో బతికున్న వ్యక్తిని అక్టోబర్ 29 న మార్చురీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చి
Read Moreకాంగ్రెస్ను గెలిపించండి.. నవీన్, అజారుద్దీన్తో పాటు నేను అండగా ఉంటా: మంత్రి వివేక్
హైదరాబాద్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు అన్నీ బీజేపీకి పడ్డాయని.. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు బీఆర్ఎస
Read Moreకంప్లైంట్ ఇవ్వడానికి వస్తే..గాఢ నిద్రలో పట్టించుకోని ఎస్ఐ..నాలుగు రోజుల్లో రెండోసారి
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ఎస్ఐ సైదులుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. మైనర్ అయిన తన కూతుర్ని ఓ వ్యక్తి ప్రేమపేర
Read Moreకాపురం చేయలేనని రెండు సార్లు వెళ్లిపోయిన భార్య.. మూడోసారి వచ్చి ప్రాణాన్ని తీసుకెళ్లింది.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన
పెళ్లై మూడేళ్లు గడిచింది. రెండేళ్లకే మనస్పర్ధలు వచ్చాయి. భార్య తల్లిగారింటికి వెళ్లింది.. భర్త విడాకులకు అప్లై చేశాడు.. విడాకులు మంజూరయ్యాక భార్య మళ్ల
Read Moreపదేండ్లు అధికారంలో ఉండి..కేసీఆర్ 10 మీటర్ల టన్నెల్ తవ్వలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ పదేండ్లు అధికారంలో ఉండి కావాలనే ఎస్ఎల్ బీసీని పూర్తి చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేండ్లలో కనీసం 10 మీటర్ల టన్నెల్ కూడా తవ్వలేదని ఫ
Read Moreఈ పిల్లలకు ఇక అమ్మానాన్న లేరు.. పాపం ఈ అక్కాచెల్లెళ్లు.. చేవెళ్ల బస్ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా యాలాల్ హజ్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో
Read Moreఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి వ్యథ : కొడుకు ఆరోగ్యం కోసం హైదరాబాద్ వస్తూ తండ్రి
చేవేళ్ల సమీపంలోని మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయా కుటుంబాల్లో విషాధం వర్ణనాతీతం. ఒక్కొక్కరిద
Read Moreచేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడు నరసింహులు..
సోమవారం ( నవంబర్ 3 ) ఉదయాన్నే రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టారు ప్రత్యక్ష సాక్షి, బస్సులో ప్రయాణిస్
Read More‘నెక్స్ట్’ ఎగ్జామ్ ఇప్పట్లో లేనట్లే ! స్టూడెంట్లు, ఇన్స్టిట్యూషన్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయం
ఫైమా డెలిగేట్స్తో చర్చ సందర్భంగా ఎన్ఎంసీ చైర్మన్ అభిజత్ సేథ్ హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, అలాగే పోస్ట్ -
Read Moreకంటి చూపు మెరుగైతున్నది.. నాగర్ కర్నూల్ జిల్లాలో తగ్గిన దృష్టి లోపాలు
25 ఏండ్లలో సగానికి పైగా తగ్గిన బాధితులు 1998 లో 49.9 శాతం మందిలో సమస్యలు, 2023 నాటికి 20 శాతానికి తగ్గుదల నిరక్షరాస్యులు, వయసు పైబడినోళ్లలోనే స
Read More












