తెలంగాణం

మేకల కాపరిపై ఎలుగుబంటి దాడి

మంచిర్యాల, వెలుగు : హాజీపూర్ మండలం మల్కల్లలోని ర్యాలీ వాగు ప్రాజెక్ట్ వద్ద గుడిపేటకు చెందిన మేకల కాపరి నాగరాజుపై బుధవారం ఎలుగుబంటి దాడి చేసింది. తలకు

Read More

జైనూరులో ఆదివాసీ మహిళల ఉద్రిక్తత

ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నంపై ఆందోళన     నిందితుడి ఇంటికి నిప్పు, దుకాణాల్లో సామగ్రి దహనం     స్పెషల్ బలగాలను మో

Read More

రైతుల కష్టం గంగపాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా నది రైతుల పాలిట శాపంగా మారింది. భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పెన్ గంగా నది

Read More

గడ్డెన్నగేట్లు ఎత్తివేత

భైంసా, వెలుగు : ఎగువ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.

Read More

విమోచనాన్ని అధికారికంగా నిర్వహించాలి

బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచనాన్ని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి

Read More

జైనూర్ లో ఉద్రిక్తత.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ముందస్తు అరెస్ట్..

ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో ఉద్రిక్తత నెలకొంది.ఆదివాసీ మహిళపై అత్యాచార ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో పోలీసులు జైనూర్లో భారీ బందోబస్తు

Read More

గోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ వద్దు

ఉస్మానియా నిర్మాణంపై పునరాలోచించాలి స్థానికులు, ట్రేడర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి బషీర్ బాగ్, వెలుగు : గోషామహల్​స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్​

Read More

రాజన్న సిరిసిల్లలో కరెంట్ షాక్‌‌‌‌తో 13 గొర్రెలు మృతి

ముస్తాబాద్‌‌‌‌, వెలుగు :  కరెంట్ షాక్ తో గొర్రెలు చనిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు లో జరిగింది.

Read More

రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ప్రమాణం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ( కాంగ్రెస్ పార్టీ) ప్రమాణం చేశారు. బుధవారం పార

Read More

బీఆర్ఎస్​ పాలనతోనే తెలంగాణకు ఈ దుస్థితి

మాజీ మంత్రి రవీంద్ర నాయక్ హైదరాబాద్, వెలుగు:​ పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో జరిగిన ఆక్రమణలే తెలంగాణలో వరదలకు కారణమని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత రవీ

Read More

భద్రాచల రామయ్య హుండీ ఆదాయం రూ.60.81లక్షలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 44  రోజుల తర్వాత బుధవారం లెక్కించగా రూ. 60,81,779 వచ్చాయి. అంత

Read More

పెద్దాపూర్ గురుకుల స్కూల్ రీ ఓపెన్

పేరెంట్స్ తో మీటింగ్ నిర్వహించిన ప్రిన్సిపాల్  తొలిరోజు 20 మంది ఇంటర్ స్టూడెంట్స్ హాజరు  మెట్ పల్లి, వెలుగు : జగిత్యాల జిల్లాలోని

Read More

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని..గర్భిణి సూసైడ్

గూడూరు, వెలుగు : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా లేదని డాక్టర్ చెప్పడంతో మనస్తాపం చెంది గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ గి

Read More