తెలంగాణం

కరీంనగర్ జిల్లాలో .. వడ్డీ రాయితీ ప్రకటించినా ట్యాక్స్​ వసూళ్లు అంతంతే

ఉమ్మడి జిల్లాలో 75.56  శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు  2 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీల్లో రూ.118.81 కోట్లకు గానూ రూ. 89.78 కోట్లు వస

Read More

ఉగాది.. సండే.. ఎండ.. ఐపీఎల్​.. హైదరాబాద్‌లో రోడ్లన్నీ ఖాళీ

బోసిపోయిన రోడ్లు,  ఫ్లై ఓవర్లు నేడు, రేపు రంజాన్​ సెలవుతో ఊర్లకు పయనమైన జనం  సందడి లేని ట్యాంక్ బండ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎప్

Read More

వడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు

ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం 300 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు  జనగామ,

Read More

కొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్​డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ

ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు   ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్​పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs

Read More

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

యాసంగిలో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగు మెదక్, వెలుగు: యాసంగి 2024 –-25  సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట

Read More

ఇసుక తవ్వొద్దు.. తరలించొద్దు .. టిప్పర్లను అడ్డుకుంటున్న గ్రామస్థులు

రీచులకు పర్మిషన్​లు ఇవ్వొద్దని ఇటీవల ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు వాగుల కింద గ్రౌండ్​ వాటర్​ పడిపోతుండటంతో రైతుల ఆందోళన మహబూబ్​నగర్​, వెలుగు:

Read More

పేదల్లో సన్నబియ్యం సంబరం .. హుజూర్ నగర్ లో పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం కోసం రూ.857.76 కోట్ల ఖర్చు  రేపటి నుంచి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ సూర్యాపేట, వెలుగు: పేదల్లో సన్న బి

Read More

అనారోగ్య శాఖ .. ఘటన జరిగితే తప్ప.. క్లినిక్​ల వైపు చూడని అధికారులు

గ్రామాల్లో అర్హతకు మించి వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఇటీవల పీఎంపీ నిర్వాకంతో బాలికకు అబార్షన్ రెండు రోజులు హడావుడి చేసి పలు క్లినిక్ లు సీజ్ ద

Read More

వారంలోపే మంత్రివర్గ విస్తరణ! ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్

గవర్నర్​కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్​ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్​ బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్

Read More

సన్నబియ్యం స్కీమ్​ .. పేదల కడుపు నింపేందుకే.. ఎన్ని కోట్లు ఖర్చయినా కొనసాగిస్తం : సీఎం రేవంత్

ఇది చరిత్రాత్మక పథకం..  దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డరు ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నది  సన్నబియ్యంతో ఈ దోపిడ

Read More

బీవైడీ కార్ల కంపెనీకి.. రంగారెడ్డి జిల్లా షాబాద్ చందనవెల్లిలో 200 ఎకరాలు!

బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు! మేఘా ప్లాంట్​కు ల్యాండ్​ కేటాయించిన సీతారాంపూర్​కు చేరువలో ఇచ్చేందుకు సర్కారు కసరత్తు  ఏటా 15 వేల ఎలక్ట్

Read More

మండుతున్న ఎండలు.. రెండు రోజులు ఇదే పరిస్థితి.. ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు

16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్​.. రెండు రోజులు ఇదే పరిస్థితి ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఏప్ర

Read More

స్టూడెంట్లు, టీచర్లు పెరిగారు.. బాలికల అడ్మిషన్లూ ఎక్కువైనయ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య, దానికి అనుగుణంగా టీచర్ల సంఖ్య పెరిగింది. సంఖ్యాపరంగా చూస్తే స్కూళ్లలో అమ్మాయిల అడ్మిషన

Read More