తెలంగాణం
కరీంనగర్ జిల్లాలో .. వడ్డీ రాయితీ ప్రకటించినా ట్యాక్స్ వసూళ్లు అంతంతే
ఉమ్మడి జిల్లాలో 75.56 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాల్టీల్లో రూ.118.81 కోట్లకు గానూ రూ. 89.78 కోట్లు వస
Read Moreఉగాది.. సండే.. ఎండ.. ఐపీఎల్.. హైదరాబాద్లో రోడ్లన్నీ ఖాళీ
బోసిపోయిన రోడ్లు, ఫ్లై ఓవర్లు నేడు, రేపు రంజాన్ సెలవుతో ఊర్లకు పయనమైన జనం సందడి లేని ట్యాంక్ బండ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎప్
Read Moreవడ్ల కొనుగోళ్లకు సన్నద్ధం .. దొడ్డు, సన్నరకాలకు వేర్వేరు సెంటర్లు
ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం జనగామ జిల్లాలో 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం 300 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు జనగామ,
Read Moreకొత్త గిన్నెలు వచ్చినయ్ .. మిడ్డే మీల్స్ ఏజెన్సీల కష్టాలకు చెల్లుచీటీ
ఉమ్మడి జిల్లాలో 1,198 పాఠశాలలకు రూ.2.37కోట్లు మంజూరు ప్రతి ఐదేళ్లకోసారి కొత్త గిన్నెలు ఇవ్వాలన్న రూల్పట్టించుకోని గత ప్రభుత్వాలు&nbs
Read Moreమెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగిలో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగు మెదక్, వెలుగు: యాసంగి 2024 –-25 సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట
Read Moreఇసుక తవ్వొద్దు.. తరలించొద్దు .. టిప్పర్లను అడ్డుకుంటున్న గ్రామస్థులు
రీచులకు పర్మిషన్లు ఇవ్వొద్దని ఇటీవల ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు వాగుల కింద గ్రౌండ్ వాటర్ పడిపోతుండటంతో రైతుల ఆందోళన మహబూబ్నగర్, వెలుగు:
Read Moreపేదల్లో సన్నబియ్యం సంబరం .. హుజూర్ నగర్ లో పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం కోసం రూ.857.76 కోట్ల ఖర్చు రేపటి నుంచి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ సూర్యాపేట, వెలుగు: పేదల్లో సన్న బి
Read Moreఅనారోగ్య శాఖ .. ఘటన జరిగితే తప్ప.. క్లినిక్ల వైపు చూడని అధికారులు
గ్రామాల్లో అర్హతకు మించి వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఇటీవల పీఎంపీ నిర్వాకంతో బాలికకు అబార్షన్ రెండు రోజులు హడావుడి చేసి పలు క్లినిక్ లు సీజ్ ద
Read Moreవారంలోపే మంత్రివర్గ విస్తరణ! ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్
గవర్నర్కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్
Read Moreసన్నబియ్యం స్కీమ్ .. పేదల కడుపు నింపేందుకే.. ఎన్ని కోట్లు ఖర్చయినా కొనసాగిస్తం : సీఎం రేవంత్
ఇది చరిత్రాత్మక పథకం.. దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డరు ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నది సన్నబియ్యంతో ఈ దోపిడ
Read Moreబీవైడీ కార్ల కంపెనీకి.. రంగారెడ్డి జిల్లా షాబాద్ చందనవెల్లిలో 200 ఎకరాలు!
బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు! మేఘా ప్లాంట్కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్కు చేరువలో ఇచ్చేందుకు సర్కారు కసరత్తు ఏటా 15 వేల ఎలక్ట్
Read Moreమండుతున్న ఎండలు.. రెండు రోజులు ఇదే పరిస్థితి.. ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు
16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్.. రెండు రోజులు ఇదే పరిస్థితి ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఏప్ర
Read Moreస్టూడెంట్లు, టీచర్లు పెరిగారు.. బాలికల అడ్మిషన్లూ ఎక్కువైనయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య, దానికి అనుగుణంగా టీచర్ల సంఖ్య పెరిగింది. సంఖ్యాపరంగా చూస్తే స్కూళ్లలో అమ్మాయిల అడ్మిషన
Read More












