తెలంగాణం
నేడు ( మార్చి 19 ) రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి
రూ.3.10 లక్షల కోట్ల వరకు 2025–26 పద్దు? సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు
Read Moreఇకనైనా కేంద్రం కులగణన చేయాలి: సీఎం రేవంత్
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సర్వే చేపట్టినం అసెంబ్లీలో పెట్టి బిల్లు పాస్ చేసినం దుర్బుద్ధితోనే కొంత మంది సర్వేలో పాల్గొనలే కొందరు
Read Moreఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో పనిచే
Read Moreఎస్సీ వర్గీకరణకు ఆమోదం.. శాసనసభ, మండలిలో బిల్లు పాస్
దేశంలోనేతొలి రాష్ట్రంగాతెలంగాణ రికార్డు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం: సీఎం రేవంత్ ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం దీని
Read Moreహైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (MS 3) వెనక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 18) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి. భయాం
Read Moreఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్రంగనాథ్ క్లారిటీ
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని
Read Moreఅమెజాన్లో AI:10 వేల మంది ఉద్యోగులకు ముప్పు..తిట్టిపోస్తున్న టెక్ నిపుణులు
ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. స్టార్టప్ లనుంచి ప్రముఖ కంపెనీల వరకు అన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలామంది ఉద్యోగులు వీధ
Read Moreబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ..!
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోన్న బెట్టింగ్
Read Moreఇంట్రెస్ట్కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్తో కలిసి కిడ్నాప్చేసిన ఫైనాన్సర్
హైదరాబాద్: కుత్బుల్లాపూర్లోని పేట్బహీరాబాద్పీఎస్పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ
Read Moreమూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు
Read Moreబీసీల లెక్కలు తీసి లాకర్ల దాసుకోలె .. బిల్లు పాస్ చేసినం.. ఇది మా చిత్తశుద్ధి: సీఎం రేవంత్
దుర్బుద్ధి ఉన్నోళ్లు ఈ సర్వేలో పాల్గొనలేదు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కులగణన 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు.. లెక్కలడిగింది మేం
Read Moreతెలంగాణలో 15 మంది DSP లకు ప్రమోషన్
తెలంగాణ హోంశాఖలో భారీగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) ప్రమోట్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింద
Read More39 వేల కోట్లు గోదాట్లో కలిపారు..సమాధానం చెప్పాల్సి వస్తదనే అసెంబ్లీకి వస్తలేరు: పొంగులేటి
గత పదేళ్లు దేవాదులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి. వైఎస్సార్ ఉన్నప్పుడే దేవాదుల ఫేజ్ 1 పూర్తయిందన్నారు. మ
Read More












