తెలంగాణం
మానుకోట డీసీసీకి 20 దరఖాస్తులు : ఏఐసీసీ అబ్జర్వర్లు
మహబూబాబాద్, వెలుగు: మానుకోట డీసీసీ అధ్యక్ష పదవికి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఏఐసీసీ అబ్జర్వర్లు తెలిపారు. మంగళవారం ఏఐసీసీ అబ్జర్వర్ డేబాసిస్ పట్నాయక్, ప
Read Moreక్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి : డీఈవో సిద్ధార్థ రెడ్డి
ములుగు, వెలుగు: క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, క్రీడాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ములుగు డీఈవో సిద్ధార్థ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా అండర్&
Read Moreజనగామ నియోజకవర్గలో పెండింగ్ ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తిచేయాలి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, వెలుగు : జనగామ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న దేవాదుల లిఫ్ట్ఇరిగేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ
Read Moreసీఎంఆర్ లక్ష్యాలు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని మంచిర్యాల క
Read Moreక్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం
పార్టీ కోసం కష్టపడ్డవారికే పదవులు డీసీసీ నియాకంపై అందరి అభిప్రాయాలు తీసుకుంటాం ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్  
Read Moreకామారెడ్డిలో భూభారతి అప్లికేషన్లు వారంలో పరిష్కరించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : భూభారతి పెండింగ్ అప్లికేషన్లను వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్ట
Read Moreపత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్ అభిలాష
కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించాలి: కలెక్టర్ అభిలాష నిర్మల్, వెలుగు: పత్తి పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్య
Read Moreఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చూడాలి : కలెక్టర్ రాజర్షి షా
కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరిగితే వారికి సకాలంలో న్యాయం జరిగేలా, పరిహారం అందేలా ఎస్పీ, ఎస్టీ
Read Moreఅభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే గడ్డం వినోద్
ప్రభుత్వ సలహాదారుడిని కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి సహకరి
Read Moreకాంగ్రెస్ కోసం పని చేసే నాయకులకే పదవులు : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్
కర్ణాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ బోధన్,వెలుగు: కాంగ్రెస్ కోసం పని చేసే నాయకులకే పదవులు దక్కుతాయని కర్టాటక ఎమ్మెల్య
Read Moreపాఠశాల ఇలాగే ఉంటుందా ?..చిమన్పల్లి మహాత్మాజ్యోతి బాపులే పాఠశాలను కలెక్టర్ తనిఖీ
కిచెన్, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంచుతారా.. మెను ప్రకారం భోజనం పెడుతున్నారా.. టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్
Read Moreటికెట్లేని ప్రయాణికుల నుంచి ఒక్కరోజే రూ.కోటి వసూలు .. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
హైదరాబాద్సిటీ, వెలుగు: టికెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానాగా దక్షిణ మధ్య రేల్వే సోమవారం ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. దీపావళి, ఛ
Read Moreజూబ్లీహిల్స్ బైపోల్స్..రెండో రోజు 11 మంది నామినేషన్లు
ఇందులో ఒకరు రెండో సెట్ నామినేషన్ దాఖలు మిగతా వారిలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థుల నామినేషన్ల దాఖలు హైదరా
Read More












