తెలంగాణం

పోడు భూములకు కరెంట్​ ఇవ్వాలి : జితేశ్​ వి.పాటిల్​​

కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్​​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు వ్యవసాయానికి కరెంట్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్​శాఖ అధికారులు చర్యలు

Read More

సారూ.. మా భూములు లాక్కోవద్దు

ఎల్కతుర్తి, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ ఎక్స్​టెన్షన్​క్యాంపస్ ఏర్పాటుకు తమ భూములు లాక్కోవద్దని అసైండ్ భూముల లబ్ధిదారులు తహసీల్దార్ జగత్ సింగ్ ను వేడుకు

Read More

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ములుగు, వెలుగు: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యసిబ్బందికి డీఎంహెచ్​వో  గోపాల్ రావు సూచించారు. ములుగు మండలం రాయిని గూడెం పీహ

Read More

గీతం యూనివర్సిటీకి నేషనల్​ రీసెర్చ్​ ఫౌండేషన్ ప్రాజెక్టు

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​యూనివర్సిటీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం మ

Read More

బీఆర్ఎస్​ వల్లే సైలో బంకర్ సమస్య : ఎమ్మెల్యే రాగమయి

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాగమయి సత్తుపల్లి, వెలుగు: కిష్టారంలోని అంబేడ్కర్ నగర్ లో సైలో బంకర్​సమస్యకు బీఆర్ఎస్సే కారణమని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆరోపించ

Read More

జీపీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి :  ఎదుట్ల కురుమయ్య 

జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని మంగళవారం వనపర్తి కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ

Read More

జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్​పై త్వరలో తుది నిర్ణయం : చిన్నారెడ్డి

ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీల సమీక్ష గద్వాల, వెలుగు : ఐదో శక్తి పీఠం బాల బ్రహ్మేశ్వరి జోగులాంబ అమ్మవారి టెంపుల్ డెవలప్

Read More

టెన్త్​ఎగ్జామ్స్​ పకడ్బందీగా నిర్వహించాలి

జనగామ అర్బన్, వెలుగు: టెన్త్​ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిష

Read More

జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, వెలుగు:  జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై  శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) ఆధ

Read More

 రైతులకు న్యాయం చేయాల : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నారాయణపేట, వెలుగు: నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్  కింద భూములు కోల్పోతున్న  రైతులకు 2013 చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్య

Read More

 ఎల్ఆర్ఎస్ రుసుముపై 25 శాతం రాయితీ సద్వినియోగం చేసుకోండి : అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ 

సిద్దిపేట టౌన్, వెలుగు: ఎల్ఆర్ఎస్ రుసుముపై 25 శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం మున్సిపల్

Read More

తండాల అభివృద్ధికి కృషి చేస్తా : జాటోతు హుస్సేన్ నాయక్

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్  అశ్వారావుపేట, వెలుగు: దేశంలో 12 కోట్ల గిరిజనులు నివసిస్తున్న తండాలను అభివృద్ధి చేసేందుక

Read More

కార్పొరేషన్ ఏర్పాటుకు తొలగనున్న అడ్డంకి : మంత్రి శ్రీధర్​బాబు

అసెంబ్లీలో మున్సిపల్ ​సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్​బాబు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు మార్గం సుగమ

Read More