తెలంగాణం
పటాన్చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర .. ప్రారంభించిన నీలం మధు
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నుంచి తిరుపతికి మహా పాదయాత్ర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. పటాన్ చెరువు పట్టణ
Read Moreనిర్ణీత గడువులోగా సమాచారం ఇవ్వాలి : చంద్రశేఖర్ రెడ్డి
మెదక్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం, నిధుల వినియోగంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సమాచార హక్కు చట్టం
Read Moreవిద్యార్థులకు డిజిటల్ బోధన అందాలి : కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ సిటీ/ పద్మారావునగర్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత టీచర్లను ఆదేశించారు.
Read Moreగొర్రెల స్కాం కేసులో స్పీడ్ పెంచిన ఈడీ..హైదరాబాద్ లో 10 చోట్ల సోదాలు.....
తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఈడీ దర్యాప్తు ముమ్మురం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 10 చోట్ల  
Read Moreకేజీబీవీ స్టూడెంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఫ్రీగా స్పోర్ట్స్ సూట్, షూస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు స్పోర్ట్స్ సూట్, షూస్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. దీనికి
Read Moreగురుకులాల్లో అన్ని సీట్లు ఫుల్: వీఎస్ అలుగు వర్షిణి
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఇంటర్ తప్ప మిగిలిన తరగతులకు సీట్లు ఫుల్ అయ్యాయని ఎస్సీ గురుకులాల సెక్రటరీ డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణ
Read Moreఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు .. ఉన్నత విద్యామండలి చైర్మన్కు వినతి
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్కాలేజీల్లో ఫీజులు పెంచొద్దని వర్సిటీ స్టూడెంట్స్ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరం
Read More20 లక్షలు ఇవ్వకుంటే.. మీ ఫ్యామిలీకి హాని చేస్తా..ఇద్దరు వ్యాపారులను బెదిరించిన కేసులో వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వెల్లడి గోదావరిఖని, వెలుగు: డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను బెదిరించిన కేసులో నిందితుడిని పెద
Read Moreబీటెక్లో 82,521 మందికి సీట్లు.. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లకే ఫుల్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ కాలేజీల్లో టీజీ ఎప్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం సీట్లలో 91.2 శాతం నిం
Read Moreబంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం వద్ద ఉద్రిక్తత
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూలగొట్టిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం హిందూ ధర్మ ప్ర
Read Moreసికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో వెల్లివిరిసిన క్రీడా చైతన్యం
పద్మారావునగర్/ హైదరాబాద్ సిటీ వెలుగు : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టీఎంఆర్ఈఐఎస్ వార్షిక క్రీడా ప్రణాళిక 2025–26ను ఆ శాఖ సెక్రటరీ షఫీ
Read Moreమా ప్లాట్లను కబ్జా నుంచి కాపాడండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన యాజమానులు
సిద్దిపేట, వెలుగు: కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారి నుంచి తమను కాపాడాలని సాయికృష్
Read Moreఇండియన్ స్పెర్మ్టెక్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో సంబంధం ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్సెంటర్లో గోపాలపురం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనుమతు
Read More













