తెలంగాణం
ఏఐతో విద్యలో విప్లవాత్మక మార్పులు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఏఐ(ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)తో విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండే
Read Moreఫాజుల్ నగర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు
వేములవాడ రూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్ రిజర్వాయర్ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీరు శనివారం చేరుకుంది. ఈ సం
Read Moreదారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దారి దోపిడీ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివర
Read Moreనిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్ వో శ్రీనివాసులు
పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు పెబ్బేరు, వెలుగు: ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వాహకులు, ఆర్ఎంపీలు, పాలీ క్లినిక్లు నడిపేవారు నిబంధనలు అతిక్ర
Read Moreఎల్ఆర్ఎస్ పై అవగాహన కల్పించండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం  
Read Moreనాగర్ కర్నూల్ జిల్లాలోని పురాతన జామా మసీదుకు రూ.50 లక్షలు : మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పురాతన జామా మసీదు అభివృద్ధి కోసం సాంస్కృతిక శాఖ ద్వారా రూ.50 లక్షల నిధులు కేటాయిస్త
Read Moreరూ.5 కాయిన్ మింగిన బాలుడు
ఖమ్మం టౌన్, వెలుగు : రూ.5 కాయిన్ను ఓ బాలుడు మింగి అస్వస్థతకు గురైన ఘటన ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Read Moreక్రమశిక్షణకు మారుపేరు పోలీసులు : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : క్రమశిక్షణకు మారుపేరుగా పోలీసులు నిలుస్తారని, పోలీస్ శాఖకు ప్రభుత్వం తగిన సహకా
Read Moreఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ క్లాసులు ప్రారంభం
ప్రారంభించిన కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్మల్/ఆసిఫాబాద్/లక్సెట్టిపేట/జైపూర్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన
Read Moreఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి : తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పరిశీలన ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద
Read Moreఇందిరమ్మ ఇండ్లపై అవగాహన కల్పించాలి : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ అర్బన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గృహ నిర్మాణశా
Read More18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవా
Read Moreశ్రీవారి మెట్టు మార్గం టైంస్లాట్ టోకెన్ల దందా.. భక్తులను దోచుకుంటున్న ఆటోవాలాలు
తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు.
Read More












