తెలంగాణం
18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవా
Read Moreశ్రీవారి మెట్టు మార్గం టైంస్లాట్ టోకెన్ల దందా.. భక్తులను దోచుకుంటున్న ఆటోవాలాలు
తిరుమల శ్రీవారి కొలువైన కొండ కింద కొత్త దందా నడుస్తోంది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేటు ట్యాక్సీలు, ఆటోవాలాలు భక్తుల్ని నిండా ముంచేస్తున్నారు.
Read Moreఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించాలి : కలెక్టర్ క్రాంతి
పటాన్చెరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత, ప్రమాణాలు పాటించాలని కలెక్టర్క్రాంతి సూచించారు. శనివారం ఆమె పటాన్చెరు మండలంలోని రామేశ్వరంబండలో
Read Moreమైనార్టీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది : మాజీ మంత్రి హరీశ్ రావు
రామచంద్రాపురం, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శనివారం తెల్లాపూర్
Read Moreపోస్టాఫీస్ సేవలను వినియోగించుకోవాలి : ఎంపీ రఘునందన్రావు
రామచంద్రాపురం, వెలుగు: పోస్ట్ ఆఫీస్సేవలను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్రావు సూచించారు. శనివారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని అంబే
Read Moreక్షయవ్యాధి నుంచి విముక్తి పొందడమే లక్ష్యం
నేరేడుచర్ల, వెలుగు: ప్రతిఒక్కరూ క్షయవ్యాధి నుంచి విముక్తి పొందడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కోట చలం అన్నారు. నేరేడుచర్ల లోని ప్
Read Moreఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టాలి
హనుమకొండ, వెలుగు: పరకాల నియోజకవర్గంలోని యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఆఫీసర్లు తగిన శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే రేవూరి
Read Moreఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యం : డీసీపీ భాస్కర్
తాండూరు, వెలుగు: ఆదివాసీ కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రధాన్యం ఇస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. హైదారాబాద్కు చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ స్లో మ
Read Moreవిశాక ట్రస్ట్ ద్వారా రెండు స్కూళ్లకు బెంచీలు
చెన్నూరు, వెలుగు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని గొల్లగూడెం, చెల్లాయిపేట ప్రభుత్వ
Read Moreజనసంద్రమైన ఎర్రగట్టు
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట వెంకన్న జాతర సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణం అంతా జనసంద్రంగా మారింది. ఉత్సవ కమిటీ
Read Moreపార్టీలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు : మామిడాల యశస్విని రెడ్డి
పాలకుర్తి, వెలుగు: కాంగ్రెస్లో ఉంటూ పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హెచ్చరించారు. జనగామ జిల్లా పాలక
Read Moreటెన్త్లో 10/10 జీపీఏ సాధిస్తే దావతిస్తా
నర్సంపేట, వెలుగు: టెన్త్లో 10/10 జీపీఏ సాధించిన స్టూడెంట్లకు దావతిస్తానని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట ప్రైమరీ స్క
Read Moreవిద్యార్థులకు ఏఐపై అవగాహన అవసరం
నిజాంసాగర్ (ఎల్లారెడ్డి ), వెలుగు : ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన అవసరమని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సం
Read More












