తెలంగాణం
ఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్రంగనాథ్ క్లారిటీ
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని
Read Moreఅమెజాన్లో AI:10 వేల మంది ఉద్యోగులకు ముప్పు..తిట్టిపోస్తున్న టెక్ నిపుణులు
ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. స్టార్టప్ లనుంచి ప్రముఖ కంపెనీల వరకు అన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో వేలామంది ఉద్యోగులు వీధ
Read Moreబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి ఈడీ..!
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతోన్న బెట్టింగ్
Read Moreఇంట్రెస్ట్కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్తో కలిసి కిడ్నాప్చేసిన ఫైనాన్సర్
హైదరాబాద్: కుత్బుల్లాపూర్లోని పేట్బహీరాబాద్పీఎస్పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ
Read Moreమూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు
Read Moreబీసీల లెక్కలు తీసి లాకర్ల దాసుకోలె .. బిల్లు పాస్ చేసినం.. ఇది మా చిత్తశుద్ధి: సీఎం రేవంత్
దుర్బుద్ధి ఉన్నోళ్లు ఈ సర్వేలో పాల్గొనలేదు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కులగణన 50% మించొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదు.. లెక్కలడిగింది మేం
Read Moreతెలంగాణలో 15 మంది DSP లకు ప్రమోషన్
తెలంగాణ హోంశాఖలో భారీగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) ప్రమోట్ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింద
Read More39 వేల కోట్లు గోదాట్లో కలిపారు..సమాధానం చెప్పాల్సి వస్తదనే అసెంబ్లీకి వస్తలేరు: పొంగులేటి
గత పదేళ్లు దేవాదులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంత్రి పొంగులేటి. వైఎస్సార్ ఉన్నప్పుడే దేవాదుల ఫేజ్ 1 పూర్తయిందన్నారు. మ
Read Moreఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?
ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.
Read Moreయాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు.. తిరుమల తరహాలోనే సభ్యులు
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు
Read Moreనారసింహుడి సేవలో మిస్ యూనివర్స్.. ఆలయంలో పూజలు చేసిన విశ్వసుందరి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఇవాళ విశ్వసుందరి(మిస్ యూనివర్స్) విక్టోరియా కార్ థెయిల్విగ్ దర్శించుకున్నా రు. గర్భగుడిలో స్వయంభూ
Read Moreవర్గీకరణతో అపోహలు తొలగాలి..మాలలకు 48 వేల జాబ్స్ వస్తే.. మాదిగలకు 65 వేలు : ఎమ్మెల్యే వివేక్
ఎస్సీ వర్గీకరణతో మాలలు, మాదిగలకు మధ్య ఉన్న అపోహలు తొలగిపోవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా &nb
Read Moreసుచిర్ ఇండియా ఎండీ కిరణ్ పై కేసు : లెక్కల్లో తేడా వచ్చిందని అకౌంటెంట్ పై ఆఫీసులోనే దాడి
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుచిర్ ఇండియా ఎండీ కిరణ్ పై హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లెక్కల్లో తేడాలు వచ్చాయంటూ తన సంస్
Read More












