తెలంగాణం

హస్నాపూర్, జైనథ్​ మండలంలో నాలుగు పథకాలకు శ్రీకారం

నెట్​వర్క్  వెలుగు : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలను గ్రామాలు, వార్డుల్లో ఘనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్​ జిల్లా తాంసి మం

Read More

ఎస్టీపీపీలో మరో 800 మెగావాట్ల యూనిట్ : ఎస్టీపీపీ జీఎం ఈడీ కె.శ్రీనివాసులు

జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాటులో మరో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని ఎస్టీపీపీ జీఎం ఈడీ కె.శ్రీనివాసు

Read More

అమీన్​పూర్ లో రోడ్డెక్కిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు

రోడ్డు బాగు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిప్రతం  రామచంద్రాపురం (అమీన్​పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మున్సిపల్​ పరిధిలో పల

Read More

హుస్సేన్ సాగర్ అగ్ని ప్రమాదం..యువకుడు మిస్సింగ్

హైదరాబాద్  హుస్సేన్ సాగర్ లో జరిగిన బోటు ప్రమాదంలో ఓ యువకుడు మిస్సయ్యాడు. నాగారానికి చెందిన  అజయ్(21) అనే యువకుడు  ఫ్రెండ్స్ తో కలిసి బ

Read More

కాగజ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎగరని జెండా

పోలీసులకు కంప్లైంట్  కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించకపోవడం విమర్శలకు ద

Read More

కుంటాల మండలానికి ఉచిత అంబులెన్స్ .. అందజేసిన డాక్టర్​ శశికాంత్​ దంపతులు

కుంటాల, వెలుగు: మారుమూల గ్రామంలో పుట్టి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని స్థిరపడిన కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన డాక్టర్ నాలం శశికాంత్ పుట్టిన

Read More

బెల్లంపల్లిలో బాక్స్ క్రికెట్‌ ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని కుంట రాములు బస్తీలో ముర్కూరి చంద్రయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్​ను అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ

Read More

పెండింగ్ కేసులు పరిష్కరిస్తాం : హైకోర్టు యాక్టింగ్ సీజే సుజయ్​పాల్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ కేసులు పరిష్కరించేందుకు అడ్వకేట్ల సహకారం ఎంతో అవసరమని హైకోర్టు తాత్కాలిక చీఫ్ జడ్జి జస్టిస్ సుజయ్​పాల్ అన్నారు. ఇప్పటికే త

Read More

లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ డైరెక్టర్ గా ఎం.మోహన్

తిరువనంతపురం: లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్ పీఎస్ సీ) డైరెక్టర్ గా ఎం.మోహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (

Read More

అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా చింతల రవీంద్రనాథ్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జైపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో

Read More

ఆర్టీవోకు కొత్త లోగో .. మంత్రి పొన్నం ఆదేశాలతో రిపబ్లిక్​ డే సందర్భంగా రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీవోకు కొత్త లోగో వచ్చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే​ కొత్త లోగోను వ

Read More

పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే : కేటీఆర్​

మండలంలో ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తారా?: కేటీఆర్​ హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే జరుగుత

Read More

హైపర్​సోనిక్​ మిసైల్స్​లో ముందడుగు .. స్క్రామ్​జెట్​ ఇంజన్​ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో

ప్రత్యేకంగా ఎండోథర్మిక్​ స్క్రామ్​జెట్​ ఫ్యూయల్, థర్మల్​ బ్యారియర్​ కోట్​ను తయారు చేసిన డీఆర్డీఎల్​ హైదరాబాద్, వెలుగు: హైపర్​ సోనిక్​ (ధ్వని వ

Read More