తెలంగాణం

ఆలయ ఈఓ పోస్టులు పెంచాలి.. జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: ఏపీ నుంచి తెలంగాణ దేవాదాయ శాఖకు రూ. వెయ్యి కోట్లు రావాల్సి ఉందని, సీఎం రేవంత్​రెడ్డి వాటిని రప్పించే ప్రయత్నం చేయాలని తెలంగాణ అర్చ

Read More

గనుల వేలం ఆపితేనే సామాజిక మార్పు : ప్రొఫెసర్ కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు: సింగరేణికి బొగ్గు గనులు ఇస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సింగరేణి బొగ్గు గనులు సాధించుకో

Read More

రాహుల్ ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు లేదు : జగ్గారెడ్డి

 బాబు, నితీశ్ దయతో ప్రధాని అయ్యారు: జగ్గారెడ్డి     గాంధీ ఫ్యామిలీది త్యాగాల చరిత్ర.. బీజేపీది మోసాల చరిత్ర అని వ్యాఖ్య

Read More

ఎయిర్​పోర్టు ప్రయాణికులకు గుడ్​ న్యూస్

హైదరాబాద్, వెలుగు: రోజూ శంషాబాద్​ఎయిర్​పోర్టు రూట్​లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు గుడ్​న్యూస్​చెప్పారు. రూ.5 వేలకే పుష్పక్

Read More

గంజాయిని పట్టిస్తే.. రూ.2లక్షల నజరానా

సికింద్రాబాద్, వెలుగు: వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్​బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వా

Read More

పిఠాపురం ప్రజలు నన్ను డిప్యూటీ సీఎంను చేశారు: పవన్ కల్యాణ్

     ఏపీలోని పిఠాపురం సభలో జనసేన చీఫ్   హైదరాబాద్, వెలుగు:  వైసీపీ నాయకులు తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని

Read More

ఆఫీస్​కు లేట్ వస్తే ఎట్ల? ఆర్ అండ్ బీ సెక్షన్​లో తనిఖీ మంత్రి కోమటిరెడ్డి తనిఖీ

    ఫిర్యాదులతో వచ్చే ప్రజల పరిస్థితి ఏం కావాలి: మంత్రి కోమటిరెడ్డి     అందరూ టైమింగ్ పాటించాలి     లేట

Read More

బక్రీద్ కు మటన్ సప్లయ్ ​చేస్తామంటూ ఫ్రాడ్

మెహిదీపట్నం,వెలుగు: బక్రీద్ కు మటన్ సప్లై చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి పరారైన ముగ్గురిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీ

Read More

అంగన్ వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు : వాకాటి కరుణ

వికారాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ తెలిపా

Read More

పేషెంట్ల ప్రాణాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం :  వెంకటేశ్వరరావు

షాద్ నగర్, వెలుగు: ప్రైవేట్ఆస్పత్రులు అర్హులైన డాక్టర్లను నియమించుకుని వైద్యసేవలను అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు స్పష్టంచేశ

Read More

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని బయటపెట్టాలి : పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ప్రభుత్వం వెంటనే దీన్ని బయట పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. లేకపోతే తీ

Read More

కాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు :  కాంగ్రెస్.. రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండ

Read More

చోరీ అయిన 24 సెల్​ఫోన్లు రికవరీ

గండిపేట్,వెలుగు: రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు రాజేంద్రనగర్‌ పోలీసులు అందజేశారు. చోరీ అయిన 24 మొబైల్స్ ను సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్

Read More