
తెలంగాణం
ఆలయ ఈఓ పోస్టులు పెంచాలి.. జేఏసీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ఏపీ నుంచి తెలంగాణ దేవాదాయ శాఖకు రూ. వెయ్యి కోట్లు రావాల్సి ఉందని, సీఎం రేవంత్రెడ్డి వాటిని రప్పించే ప్రయత్నం చేయాలని తెలంగాణ అర్చ
Read Moreగనుల వేలం ఆపితేనే సామాజిక మార్పు : ప్రొఫెసర్ కోదండరాం
ఖైరతాబాద్, వెలుగు: సింగరేణికి బొగ్గు గనులు ఇస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సింగరేణి బొగ్గు గనులు సాధించుకో
Read Moreరాహుల్ ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు లేదు : జగ్గారెడ్డి
బాబు, నితీశ్ దయతో ప్రధాని అయ్యారు: జగ్గారెడ్డి గాంధీ ఫ్యామిలీది త్యాగాల చరిత్ర.. బీజేపీది మోసాల చరిత్ర అని వ్యాఖ్య
Read Moreఎయిర్పోర్టు ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్, వెలుగు: రోజూ శంషాబాద్ఎయిర్పోర్టు రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు గుడ్న్యూస్చెప్పారు. రూ.5 వేలకే పుష్పక్
Read Moreగంజాయిని పట్టిస్తే.. రూ.2లక్షల నజరానా
సికింద్రాబాద్, వెలుగు: వంద కిలోల గంజాయిని పట్టిస్తే రూ.2లక్షలు బహుమతి ఇస్తామని యాంటీ నార్కోటిక్బ్యూరో ఎస్పీ సాయిచైతన్య ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వా
Read Moreపిఠాపురం ప్రజలు నన్ను డిప్యూటీ సీఎంను చేశారు: పవన్ కల్యాణ్
ఏపీలోని పిఠాపురం సభలో జనసేన చీఫ్ హైదరాబాద్, వెలుగు: వైసీపీ నాయకులు తనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని
Read Moreఆఫీస్కు లేట్ వస్తే ఎట్ల? ఆర్ అండ్ బీ సెక్షన్లో తనిఖీ మంత్రి కోమటిరెడ్డి తనిఖీ
ఫిర్యాదులతో వచ్చే ప్రజల పరిస్థితి ఏం కావాలి: మంత్రి కోమటిరెడ్డి అందరూ టైమింగ్ పాటించాలి లేట
Read Moreబక్రీద్ కు మటన్ సప్లయ్ చేస్తామంటూ ఫ్రాడ్
మెహిదీపట్నం,వెలుగు: బక్రీద్ కు మటన్ సప్లై చేస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి పరారైన ముగ్గురిని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం డీ
Read Moreఅంగన్ వాడీల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ చర్యలు : వాకాటి కరుణ
వికారాబాద్, వెలుగు: అంగన్ వాడీల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ తెలిపా
Read Moreపేషెంట్ల ప్రాణాలపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వరరావు
షాద్ నగర్, వెలుగు: ప్రైవేట్ఆస్పత్రులు అర్హులైన డాక్టర్లను నియమించుకుని వైద్యసేవలను అందించాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు స్పష్టంచేశ
Read Moreరాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని బయటపెట్టాలి : పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ప్రభుత్వం వెంటనే దీన్ని బయట పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. లేకపోతే తీ
Read Moreకాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : కాంగ్రెస్.. రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండ
Read Moreచోరీ అయిన 24 సెల్ఫోన్లు రికవరీ
గండిపేట్,వెలుగు: రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు రాజేంద్రనగర్ పోలీసులు అందజేశారు. చోరీ అయిన 24 మొబైల్స్ ను సెంట్రల్ ఎక్విప్మెంట్
Read More