
తెలంగాణం
కేసీఆర్, జగన్, మోదీకి వ్యతిరేకంగా ప్రజల తీర్పు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తిరుమల: అహంకారపు నేతలకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇవాళ తిరుమల ఆయన కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ విరా
Read Moreరామోజీరావు భౌతికకాయానికి చంద్రబాబు దంపతులు నివాళి
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహం వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుం
Read Moreతెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న రుతుపవనాలు
రుతుపవనాలు.. తెలంగాణలో మరింత విస్తరించాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మరోవైపు ఉపరితల ఆవర్త
Read Moreనాగార్జునసాగర్ బుద్ధవనాన్ని అంతర్జాతీయ అభివృద్ధి చేస్తాం: జూపల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు
Read Moreచేపమందు ప్రసాద పంపిణీలో విషాదం
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండలో జూన్ 8న చేప మందు పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. చేప మందు ప
Read Moreగ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు
గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం TGSRTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యర్థులకు రవాణాపరంగా అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను
Read MoreHDFC ఖాతాదారులకు అలెర్ట్: ఈ తేదీల్లో నెట్, మొబైల్ బ్యాంకింగ్ బంద్
HDFC బ్యాంక్ సేవలు మరోసారి బంద్ కానున్నాయి. జూన్ 9, 16 తేదీల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని HDFC బ్యాంక్ మేసేజ్ లు పంపిస్తోంది. ఈ తేదీల్లో తె
Read Moreరాబోయే తరానికి రామోజీ ఆదర్శం : మంత్రి పొన్నం ప్రభాకర్
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. శ్రమపడితే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి
Read Moreదేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిం
Read Moreచేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నరు : పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: చాలా కాలంగా చేపమందును ప్రజలు విశ్వాసంతో వేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్
Read Moreడీజిల్ ట్యాంకర్ బోల్తా
యాదగిరిగుట్ట, వెలుగు : ప్రమాదవశాత్తు డీజిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో డీజిల్ కోసం జనం ఎగపడ్డారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్
Read Moreమాజీ ఎమ్మెల్యే షకీల్కు సీఆర్పీసీ 41ఏ జారీచేసి దర్యాప్తు చేయండి
హైదరాబాద్, వెలుగు: బియ్యం అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్&
Read Moreయాదగిరిగుట్టలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆండాల్ అమ్మవారికి ఊంజల్సేవను ఆలయ అర్చకులు నేత్రపర్వంగా నిర్వహించారు. ప్ర
Read More