
తెలంగాణం
రెఫరెండం అన్నవ్ కదా రాజీనామా చెయ్.. సీఎం రేవంత్ కు డీకే అరుణ సవాల్
11 సార్లు వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ గెలవలే మోదీని తప్పుకోవాలని హక్కు లేదన్న డీకే హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాలు తన పాలనకు రెఫర
Read Moreడిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు
అదే రోజు విగ్రహావిష్కరణ సెక్రటేరియట్ లోనూ ఏర్పాటు సచివాలయంతోపాటు అన్ని ఆఫీసుల్లో ఫెస్టివల్ ఈ సారి సోనియా గాంధీకి ఆహ్వ
Read Moreసూపర్ ఐడియా : సిమెంట్, ఇసుక లేకుండా నాపరాళ్లతోనే ఊరంతా ఇళ్లు కట్టారు..!
ఈ రాళ్లను చూసి.. ఇవి ఎప్పుడో వందల ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లనుకుంటున్నారా? అయితే మీరు ఎండాకాలంలో మండేరాయిపై కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ ఈ మధ్య కట్టిన ఇళ
Read Moreగ్రాడ్యుయేట్ బైపోల్ కౌంటింగ్.. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం దుప్పలపల్లిలోని ప్రభుత్వ గౌడన్స్
Read Moreమేడిగడ్డ బ్యారేజ్ మట్టి, మెటీరియల్ టెస్ట్ చేసిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని సెంట్రల్ సాయిల్ మెటిరియర్ రీసెర్చ్ నిపుణుల బృందం బుధవారం పర్యవ
Read Moreదుండిగల్లో దారుణం.. కత్తితో మహిళపై వ్యక్తి దాడి
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గండిమైసమ్మలోని ఓ మహిళపై వ్యక్తి కత్తితో దాడి చేసి.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. నిషా బాటి(38) అనే
Read Moreప్రధాని పదవికి మోదీ రాజీనామా
ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేశారు. అంతేగాకుండా 17వ లోక్ సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానాన్ని రాష్ట్రపతికి అందజేశారు. మోదీ రాజీనామాను
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కవితను జైలు నుంచి తీసుకురావడానికే బీఆర్ఎస
Read Moreదేశ ప్రజలు మోదీని నమ్మలేదు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: దేశ ప్రజలు మోదీని, బీజేపీని నమ్మలేదని.. అందుకే సాధారణ మెజార్టీ కూడా ఇవ్వలేదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి . చెన్నూరుపట్టణంలో పెద్
Read Moreబీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిన్రు : సీఎం రేవంత్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పార
Read More25 ఏళ్ల తర్వాత కమల వికాసం
మెదక్, వెలుగు: రెండున్నర దశాబ్దాల తర్వాత మెదక్ లోక్ సభ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 2004 నుంచి 2019 వరకు ఐదు సార్లు లోక్ సభ ఎన్నికలు
Read Moreకరీంనగర్ పార్లమెంట్ చరిత్రలో సంజయ్ దే మెజార్టీ
కేసీఆర్, వినోద్ కుమార్ రికార్డులను బ్రేక్ చేసిన బండి కరీంనగర్/కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో గతంలో బీఆర్ఎస్ అధ
Read Moreఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. పొదల్లోకి దూసుకెళ్లింది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తంగళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఒక్కసారిగా బస్సు కుడి వ
Read More