
తెలంగాణం
రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు శంషాబాద్ ఎక్సైజ్ బృందం. మే 30వ తేదీ గురువ
Read Moreచార్మినార్ దగ్గర కేటీఆర్,బీఆర్ఎస్ నేతల నిరసన
ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని ఫైరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ చారిత్రక చిహ్నాలను తొలగిస్తున్న
Read Moreగుడ్ న్యూస్ : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. నాలుగు రోజుల్లో తెలంగాణకు
అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకబోతున్నాయి. మే 30 2024 గురువారం రోజు కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. ఒకరోజు ముందే గురు
Read Moreనకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కేసు
నార్కట్పల్లి, వెలుగు : ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్ఐ అంతిరెడ్డి హెచ్చరించారు. బుధవారం నార్కట్పల్లి రైతు
Read Moreఇవాళ నుంచి కొండగట్టులో హనుమాన్ జయంతి ఉత్సవాలు
కొండగట్టు, వెలుగు: ఏటా వైశాఖ బహుళ దశమి రోజున నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అధికారులు
Read Moreహెచ్పీ గ్యాస్ గోదాంలో తనిఖీలు
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని శివాజీనగర్లోని రవితేజ హెచ్&z
Read Moreధర్మారం గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణం
శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ ధర్మారం గ్రామంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మానక
Read Moreగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు చేయాలి : అనురాగ్ జయంతి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: వచ్చే నెల 9న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. &nb
Read Moreచిన్నోనిపల్లి రిజర్వాయర్ లో వర్షపు నీరు నిల్వ చేయం : ఈఈ రహిమోద్దీన్
గద్వాల, వెలుగు: చిన్నోనిపల్లి రిజర్వాయర్ లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాంచందర్, ఇరిగేషన్ ఈఈ రహిమో
Read Moreరైతులు ఖచ్చితంగా విత్తనాల రసీదులు తీసుకోవాలి : గోవిందు
పాపన్నపేట, వెలుగు: రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన షాపు నుంచి తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయధికారి గోవిందు తెలిపా
Read Moreవనపర్తి జిల్లాలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్కు ఏర్పాట్లు చేయాలి : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి, వెలుగు: జిల్లాలో ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశ
Read Moreటెండర్ ధాన్యం, సీఎంఆర్ ఇచ్చేందుకు సిద్ధం : కొమురవెల్లి చంద్రశేఖర్
సిద్దిపేట రూరల్, వెలుగు: గతేడాది యాసంగి కి సంబంధించి లక్ష 75వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం, ఈ ఏడాది యాసంగి కి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మ
Read Moreదంచి కొడుతున్న ఎండ .. యాదాద్రిలో ఆరెంజ్ అలర్ట్
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జిల్లాలోని యాదగిరిగుట్టలో బుధవారం 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఎం
Read More