తెలంగాణం
హైదరాబాద్లో టెక్వేవ్ జీడీసీ..1200 మందికి అదనంగా ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు
400 జీసీసీల ఏర్పాటే లక్ష్యమని వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం 220 గ్లోబల్కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉన్నాయని, వాటిని 400కు
Read Moreబాలుడిని తల్లికే అప్పగించండి.. అమెరికా దంపతుల కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: అమెరికా నుంచి తీసుకువచ్చిన బాలుడిని అక్కడే ఉన్న తల్లికి అప్పగించాలంటూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలుడి ప్రయోజనాలను, విదే
Read Moreవారఫలాలు (సౌరమానం) డిసెంబర్ 15 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ శుభ యోగంలో కర్కాటకం
Read Moreకంపా ప్రపోజల్స్ ఇక ఆన్లైన్లో
ఇప్పటికే అన్ని జిల్లాల కంప్యూటర్ ఆపరేటర్లు, డీఎఫ్ఓలకు ట్రైనింగ్ పూర్తి ఈ విధానంతో సేవలు సులభతరం హైదరాబాద్, వెలుగు: సేవలు సులభతరం చేయడం
Read Moreస్టూడెంట్ను చితకబాదిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్.. సూర్యాపేట బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఘటన
సూర్యాపేట, వెలుగు: మొబైల్ ఫోన్ చూస్తోందని స్టూడెంట్ ను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట బీసీ బాలికల స
Read Moreజనాభా ప్రాతిపదికన ఫలాలు ..కుల గణన సర్వే 98 శాతం పూర్తి: సీఎం రేవంత్రెడ్డి
రజాకార్లను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య ఆయన పేరు శాశ్వతంగా గుర్తుండేలా నిర్ణయం తీసుకుంటం పార్లమెంట్లోనూ కురుమల ప్రాతినిధ్యం పెంచుతామ
Read Moreవిద్యార్థులు మరణించాక హాస్టళ్ల పర్యటనా: బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు దళిత, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ విమర్శించారు. హాస్టళ్ల పర్య
Read Moreఇసుంటోళ్ల మాటలకు కరిగిపోయి క్రెడిట్ కార్డు ఇచ్చారంటే ఇలానే జరుగుతుంది..
జగిత్యాల, వెలుగు: తల్లికి ఆరోగ్యం బాగాలేదని, భార్య అనారోగ్యం బారిన పడిందని నమ్మించి ఓ యువకుడు రూ.34 లక్షల మేర కాజేశాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకార
Read Moreచత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో ఏడుగురు మావోయిస్టులు అరెస్ట్
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్
Read Moreఏటీఎంను ధ్వంసం చేసి రూ.23 లక్షలు చోరీ.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్లలోని అద్దంకి–నార్కట్ పల్లి హైవే సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 23 లక్షలను ఎత్తుకెళ్లారు.
Read Moreవిద్యుత్ స్టోర్ మెటీరియల్ను ఆన్లైన్ చేయాలి: ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: డిస్కంలు విద్యుత్ స్టోర్ మెటీరియల్ ను ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్
Read Moreబీఆర్ఎస్ వల్లే విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో 30 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేస్తామని వెల్లడి బోనకల్ గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ ప్రారంభం పలు చోట్ల పాల్గొన్న మంత్రులు
Read Moreరోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి: సింగరేణి సీఎండీ బలరాం
అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి సీఎండీ బలరాం సూచన హైదరాబాద్, వెలుగు: వచ్చే మార్చి 31 వరకు రోజుకు 2.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా
Read More












