తెలంగాణం
జనగామ జిల్లాలో విషాదం.. ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే..
జనగామ జిల్లా కట్కూరులో ఘటన బచ్చన్నపేట,వెలుగు : ట్రాక్టర్ కిందపడి రైతు చనిపోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉ
Read Moreకొలువుల కలలు నెరవేరుతున్న వేళ!
తెలంగాణలో యువ వికాసానికి సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది. నిరుద్యోగుల కొలువుల కలలను నిజం చేసి చూపిస్తోంది. &nb
Read Moreనల్గొండ జిల్లాలో ఆర్టీసీ లాభాల బాట..కలిసొచ్చిన కార్తీక మాసం
నవంబర్ లో ఉమ్మడి జిల్లాలో రూ.52 కోట్ల లాభాలు పెళ్లిళ్లు, టూర్ల ఆఫర్లతో నష్టాల నుంచి లాభాల్లోకి మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఫ్రీ బస్ వినియో
Read Moreఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వే షురూ
ఖమ్మం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్ర స్థాయిలో డేటా సేకరణ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైంది. ఆయా గ్రామా
Read Moreబీఆర్ఎస్ చేయలేని పనులు కాంగ్రెస్ చేస్తోంది
ప్రజా పాలన సెలబ్రేషన్స్లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమ పద్మారావునగర్, వెలుగు: పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్
Read Moreతెలంగాణకు మరో 4 పెద్ద సంస్థలు.. కొత్త పరిశ్రమలతో 5 వేల మందికి ఉపాధి..
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో 4 పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో రూ.7,592 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ఏరోస్పేస్
Read Moreఐక్య పోరాటాలతో హక్కులను సాధించుకుందాం : అల్లం నారాయణ
టీయూడబ్ల్యూ జే (హెచ్ -143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఆసిఫాబాద్, వెలుగు : ఐక్య పోరాటాలతో జర్నలిస్టుల హక్కులను సాధించుకుందామని టీయూడ
Read More46 తులాల బంగారం చోరీ..ఇంట్లో అందరూ ఉండగానే దోచుకెళ్లిన దొంగలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఘటన రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలోని సాయినగర్ కాలనీలో ఆదివారం తెల్లావా
Read Moreగుండెపోటుతో బుగ్గారం ఎంపీడీవో మృతి
జగిత్యాల టౌన్, వెలుగు : గుండెపోటుతో ఎంపీడీవో మృతిచెందారు. జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో మాడిశెట్టి శ్రీనివాస్( 60) శనివారం రాత్రి కరీంనగర్ లోని ఇం
Read Moreట్యాంక్బండ్ దగ్గర ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలు.. అందరి చూపు ఆకాశం వైపే..
ప్రజాపాలన ఏడాది విజయోత్సవాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలు ఆదివారం సందడిగా మారాయి. సెలవు దినం కావడంతో పిల్లాపాపలతో వేలాదిగా ప్రజలు ఉత్సవాలకు తరలివచ్చా
Read Moreఎయిర్ షో అద్భుతం..సూర్యకిరణ్ బృందంతో మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్, వెలుగు: అంకితభావంతో దేశ సరిహద్దుల్లో వాయుసేన అందిస్తున్న సేవలు అభినందనీయమని కెప్టెన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎలాంటి సవాళ్లను
Read Moreరాములోరి పాలక మండలికి వేళాయే!
భద్రాచలం రామయ్య దేవస్థానం తొలి మండలి ఏర్పాటుకు కసరత్తు 14 మంది సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్న ఆశావహుల
Read Moreప్రసాదాలు నాణ్యతతో ఉండాలి : దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్
రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ భద్రాద్రి రామాలయంలో ఆకస్మిక తనిఖీలు భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర ద
Read More












