తెలంగాణం

రోశయ్య వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం..హైదరాబాద్ లో ఆయన విగ్రహం పెడతాం : సీఎం రేవంత్

హైదరాబాద్ లో   దివంగత నేత, తెలంగాణ మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోశయ్య వర్ధంతి సభలో మాట్లాడిన రేవంత్.. రోశయ

Read More

దివ్యాంగుల హక్కులను కాపాడుతాం : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

వెలుగు నెట్​వర్క్​ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన క్రీడాల్లో ప్

Read More

భద్రాద్రికి చేరుకున్న మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర

భద్రాచలం, వెలుగు :  సూర్యాపేటలో నవంబరు 24న ప్రారంభించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల పాదయాత్ర మంగళవారం భద్రాచలం చేరుకుంది. వ్యవస్థాపక అధ్యక్షుడు సామా

Read More

గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేయొద్దు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

చండ్రుగొండ, వెలుగు : గ్రామాల అభివృద్ధిలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టంచేశారు. మంగళవారం ప్రజ

Read More

తెలంగాణలో మళ్లీ భూకంపం వస్తుందా.? అధికారులు ఏం చెబుతున్నారు..

 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న పలు జిల్లాల్లో  భూకంపం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల రెండు నుం

Read More

కాంగ్రెస్ ఏడాది పాలన సంతృప్తినిచ్చింది : కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్ ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని క

Read More

డిప్యూటీ సీఎంను కలిసిన నాయకులు

హుజూర్ నగర్, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం హైదరాబాద్​లోని ప్రగతి భవన్ లో జాతీయ ఐఎన్ టీయూసీ అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి,

Read More

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి ఓల్డ్ బస్టాండ్, విద్య న

Read More

లగచర్ల ఘటన: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. కొడంగల్ కోర్టు ర

Read More

పెబ్బేరు మండలంలో అకాల వర్షం..తడిసిన ధాన్యం

అకాల వర్షంతో పెబ్బేరు మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఇబ్బందులు పడ్డారు.  మంగళవారం ఉదయం నుంచి 3, 4 సార్లు కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల

Read More

మెండోరా మండలంలో భారీ అగ్నిప్రమాదం

బాల్కొండ,వెలుగు : నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ప్రమాదంలో గొల్ల చిన్నమల్లు ఇంటితో పాటు మరో మూడు

Read More

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ సర్కారు లక్ష్యం : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మాగనూర్, వెలుగు : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం ఉమ్మడి మాగనూర్,కృష్

Read More