తెలంగాణం

ధర్నా చేసిన 142 మంది గురుకుల టీచర్లకు నోటీసులు

ఓ గురుకుల టీచర్​పై​ సస్సెన్షన్ వేటు హైదరాబాద్, వెలుగు: సొసైటీ చేపట్టిన టీచర్ల ప్రమోషన్లను, ట్రాన్స్​ఫర్లను తప్పుబడుతూ మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ

Read More

పేషెంట్లు పెరుగుతున్రు.. డాక్టర్లు తగ్గుతున్రు!

కొత్తగూడెం మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో అన్నీ సమస్యలే..  వేధిస్తున్న సిబ్బంది, మందుల కొరత టెస్ట్​ల కోసం ఇబ్బందులు పడుతున్న గర్భిణులు 

Read More

సిరిసిల్ల ఇంజినీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు ఫుల్‌‌.. సౌలత్‌‌లు నిల్‌‌

1200 మందికి మూడే రూములు రేకుల షెడ్డులో క్లాసుల నిర్వహణ  అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు డిగ్రీ కాలేజీని విభజించడంతో ఆ విద్

Read More

కేసీఆర్​, కేటీఆర్​, కవితను బీజేపీ దగ్గరకు రానీయదు... నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​

కేసీఆర్​, కేటీఆర్​, కవితను బీజేపీ దగ్గరకు రానీయదు కాంగ్రెస్​ పార్టీలోనే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు విలీనం నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​  నిజా

Read More

ప్రజావాణికి1,150 ఫిర్యాదులు

పంజాగుట్ట,వెలుగు : బేగంటపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 1,150 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తె

Read More

సీజనల్ వ్యాధులపై కో ఆర్డినేషన్ తో ముందుకెళ్లాలి

బల్దియా కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణపై డీఎంహెచ్ వోలను కో ఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకెళ్లాలని

Read More

నిమ్స్​లో ఫ్రీ వాటర్​ఏటీఎం ప్రారంభం

పంజాగుట్ట,వెలుగు : నిమ్స్​ఆస్పత్రిలో అత్యాధునిక వాటర్ ఏటీఎంను ప్రారంభించారు.  సేఫ్​వాటర్​ నెట్ వర్క్ ఇండియా స్వచ్ఛంద సంస్థ , నిమ్స్​సౌజన్యంతో అంత

Read More

స్పీడందుకున్న ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్​

అప్లికేషన్ల​ పరిశీలనకు కమిటీ  నాగర్​కర్నూల్/వనపర్తి​.వెలుగు: అనుమతులు లేని వెంచర్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ(ఎల్ఆర్ఎస్​) స్పీడందుకుంది. నాలు

Read More

డైట్ ప్రిపరేషన్​ ఎలా? తికమక పడుతున్న సంక్షేమాధికారులు

కష్టమంటున్న బీసీ, ఎస్సీ వెల్ఫేర్​ఆఫీసర్లు  కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు,చికెన్, మటన్​రేట్లు కలిపితేనే కొత్త రేట్లు  192 స్కూల్స్, హ

Read More

పత్తి చేనులోకి మొసలి !

కూలీలు అరవడంతో బావిలో దూకింది... గద్వాల జిల్లా మల్దకల్​లో పట్టుకున్న ఫారెస్ట్  ఆఫీసర్లు గద్వాల, వెలుగు:  జోగులాంబ గద్వాల జిల్లా మల

Read More

రూ.లక్షల మందులు ఎలుకల పాలు!

సెంట్రల్​ డ్రగ్​ స్టోర్​అధికారుల నిర్లక్ష్యం  జాగా లేక రిమ్స్ ఆడిటోరియంలో స్టోరేజీ   నాశనం చేస్తున్న మూషికాలు  ఆదిలాబాద్ టౌ

Read More

జర్నలిస్టుల గొంతుకగా ఉంటా : ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్

బషీర్ బాగ్, వెలుగు : చట్టసభలో జర్నలిస్టు గొంతుకగా ఉంటానని ఎమ్మెల్సీ, సియాసత్ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ ఆమెర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు స

Read More

అంతరిక్ష విజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం

ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ బషీర్ బాగ్ ,వెలుగు :  అంతరిక్ష విజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ ఫ్లాగ్ఆన

Read More