
తెలంగాణం
మల్కాజ్ గిరి సీటుపై కమలం గురి.. టికెట్ దక్కేది ఎవరికో?
హైదరాబాద్: మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానంపై కమల నాథులు కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందు
Read Moreకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: మంత్రి పొన్నం ప్రభాకర్
జ్యూడీషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని.. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కిషన్ రెడ్డి లేఖ రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అనేక కేసుల్లో క
Read Moreకాళేశ్వరం దోషులను శిక్షించాలి
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎల్ అండ్ టీ లేఖ బయట పెట్టాలి తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కాళేశ్వరం ప్ర
Read Moreపెట్రోల్ బంకుల ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్స్
పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ అలా ఇలా లేదు.. ప్రతి వాహనదారుడు ఇప్పుడు బంక్ వైపు పరుగులు పెడుతున్నాడు. బంకుల్లో పెట్రోల్ అయిపోతే.. రేపటి నుంచి పరిస్థితి ఏ
Read Moreరాష్ట్రం కోరితే.. 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ
కాళేశ్వరంపై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలె పరిశీలనకు, రివ్యూలు సరే యాక్షన్ లో
Read Moreప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తుంది: వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజా సంక్షేమమే ధ్యే
Read Moreసిటీ హాట్ టాక్ : పెట్రోల్, డీజిల్ లేకపోతే బైక్స్, కార్లు ఎలా తీయాలి
హైదరాబాద్ సిటీ మొత్తం ఇదే టాక్.. పెట్రోల్, డీజిల్ అయిపోతుందంట.. వెంటనే వెళ్లి కొట్టించుకుందాం.. ఈ వార్తతో హైదరాబాద్ సిటీలోని ప్రతి పెట్రోల్ బంకు కిటకి
Read Moreఅసదుద్దీన్ ఓవైసీ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హిందూ సేన
ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ పై హిందూ సేన పోలీసులకు ఫిర్యాధు చేసింది. అయోద్యలోని శ్రీరామ మందిరం పై ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారని హిందూ సేన మంగళవారం
Read Moreవాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో పెట్రోల్ బంకులు ఫుల్ రష్
రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. బహీర్ బాగ్, హైదర్
Read Moreవైన్ షాప్లో చోరీ.. రూ. 2.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీ మహాలక్ష్మీ వైన్ షాప్ లో అర్థరాత్రి చోరీ జరిగింది. వైన్ షాప్ స్వెటర్ తాళాలు పగలగొట్టి షాపులో
Read Moreతాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.. 2 తులాల బంగారం, 50 వేల నగదు చోరీ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. కొర్రెముల గ్రామం లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో 2024 జనవరి 02న చోరీ జరిగింది. ఈ చోరీలో రెండ
Read Moreప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుడ్ న్యూస్..
నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్లైట్ జర్నీ సమయానికి కొన్ని నిమిషాల ముందు ప్రయాణికులంతా ఎయిర్&zwnj
Read Moreహైదరాబాద్లో రెచ్చిపోయిన తాగుబోతు దొంగలు.. అమ్మవారి విగ్రహాన్ని కూడా వదల్లేదు
హైదరాబాద్ లో తాగుబోతు దొంగలు రెచ్చిపోయారు. పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ నరహరి నగర్ లో శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో అర్థరాత్రి
Read More