తెలంగాణం

రూ.2.19 కోట్లు వాపస్​ ఇప్పించాలి : కాపరులు

యాదాద్రి, వెలుగు : గొర్రెల కోసం తాము చెల్లించిన రూ.2.19 కోట్లు వాపసు ఇప్పించాలని కాపరులు కోరారు. ఈ మేరకు అడిషనల్​కలెక్టర్​బెన్​షాలోమ్ ను వారు కలిసి వి

Read More

డబుల్​ ఇండ్లు ఇవ్వాలని ధర్నా

కల్వకుర్తి, వెలుగు : పట్టణంలో లక్కీ డిప్  ద్వారా ఎంపిక చేసిన 240 మంది లబ్ధిదారులకు వెంటనే డబుల్​ ఇండ్లు అప్పగించాలని లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు ఆ

Read More

కొత్తపల్లిలో వరద నీటిలో చేపలవేట

మూడు రోజులుగా కరీంనగర్​ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొత్తపల్లి పట్టణశివారులో వరదనీటిలో కొట్టుకొచ్చిన చేపల

Read More

సుల్తానాబాద్ పట్టణంలో .. 100 మీటర్ల జాతీయ పతాకంతో ర్యాలీ 

సుల్తానాబాద్, వెలుగు: జాతీయ పతాక ఆమోదిత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సోమవారం లయన్స్ క్లబ్, ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో

Read More

లాయర్లకు ఆరోగ్య బీమా తప్పనిసరి

మహబూబ్​నగర్​ కలెక్టరేట్, వెలుగు : న్యాయవాదులకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాలని పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కోర

Read More

మెట్‌‌పల్లి కమిషనర్‌‌‌‌పై ఎమ్మెల్యే ఆగ్రహం

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌పల్లి మున్సిపల్‌‌ కమిషనర్‌‌‌‌పై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌‌కుమార్‌&zwnj

Read More

రూ.50 కోట్ల చిట్​ఫండ్ మోసం కేసులో ఐదుగురు అరెస్ట్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : చిట్ ఫండ్  పేరుతో మోసం చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ గైక్వాడ్  వైభవ్ &nb

Read More

కలెక్టరేట్‌‌లో రీల్స్ చూస్తూ.. క్రికెట్ ఆడుతూ..!

జగిత్యాల, వెలుగు : కలెక్టరేట్‌‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని కొందరు అధికారులు సీరియస్‌‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.

Read More

సింగూర్ ప్రాజెక్ట్ లోకి వరద నీరు

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్ట్ లోకి సోమవారం నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌లో మొదటి సారిగా 1270 క్యూసె

Read More

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : కలెక్టర్​ రాహుల్ ​రాజ్

    మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేటలో వినతులు స్వీకరించిన కలెక్టర్లు మెదక్​టౌన్, వెలుగు : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మొదలుపె

Read More

ప్రజావాణి అప్లికేషన్లకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ పమేలాసత్పతి

కరీంనగర్ టౌన్,వెలుగు:  ప్రజావాణిలో స్వీకరించే  దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కరీంనగర్‌‌‌‌ కలెక్టర్ పమ

Read More

పొన్కల్ లో .. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందు రైతుల ఆందోళన

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: మామడ మండలంలోని పొన్కల్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట సోమవారం రైతులు ఆందోళన చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంత

Read More

రామాయంపేట తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందుతో రైతుల ధర్నా

రామాయంపేట, వెలుగు : తమ పట్టాభూమిని 25 ఏళ్లుగా సాగు చేస్తుంటే నేడు కొందరు దాన్ని లాక్కోవడానికి చూస్తున్నారని అదే జరిగితే ఆత్మ హత్యలే శరణ్యమని, తమకు న్య

Read More