తెలంగాణం

హైదరాబాద్ లో ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది..

హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ శీతాకాల విడిది ముగిసింది. ఆమె తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రాష్ట్ర పతి ముర్ముకు గవర్నర్ తమిళి సై, సీఎం రేవంత

Read More

జనవరి నెలాఖరు లోగా మేడారం జాతర పనులవ్వాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతర అభివృద్ధి పనులు జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవా

Read More

ఓటర్​నమోదుకు మరో ఛాన్స్ : కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు : కొత్తగా ఓటర్​ నమోదు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన ఛాంబర్​

Read More

కామారెడ్డి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటా : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, వెలుగు : పార్టీ కార్యకర్తల కష్టం, ప్రజల భిక్షతోనే తాను ఎమ్మెల్యేగా గెలిచానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Read More

హనుమకొండ జిల్లాలో.. వీరభద్రుని హుండీ ఆదాయం రూ.4.19లక్షలు

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రుడి ఆలయ హుండీలను శుక్రవారం లెక్కించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 21 వరకు భ

Read More

యాదాద్రి తరహాలో ధర్మపురిని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 23వ తేదీ శనివారం తెల్లవారుజామునుంచే భక్

Read More

మహిళలకు ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచన

మహిళలకు  ఫ్రీ బస్ జర్నీ పెట్టాక ఆర్టీసీలో రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు ఎక్కుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ

Read More

ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికి నలుగురు పోటీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వా

Read More

కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వం

ఆసిఫాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మండిపడ్డారు. సీపీఐ 99వ

Read More

తలసేమియా బాధితులకు ఉచితంగా టెస్టులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​హాస్పిటల్​లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో చికిత్స పొందుతున్న తలసేమియా, సికిల్​సెల్​బాధిత

Read More

కాళేశ్వరం అవినీతిపై చర్చ ఎందుకు పెట్టలే: ఎమ్మెల్యే పాయల్ శంకర్

    కాంగ్రెస్​పై బీజేపీ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ ఫైర్​ హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన

Read More

సన్న బియ్యం మస్తు పిరం!..రూ.7 వేలకు చేరిన హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు

రూ.7 వేలకు చేరిన హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు     బీపీటీ, సోనామసూరి రూ.6,500 పైనే     వారం రోజుల్లో క్వింటాల్‌&

Read More

కరీంనగర్-తిరుపతి రైలు వారానికి 4 రోజులు

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. శుక్రవా

Read More